కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో 70 శాతం మందికి థర్డ్ వేవ్లో ఇన్ఫెక్షన్ సోకలేదని భారత్లో 6000 మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవ
Corona cases | దేశంలో కరోనా మహమ్మారి మూడో దశలో విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా జనాభా కరోనా బారిన పడ్డారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందస్తు వ్యూహం ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖల భాగస్వామ్యం కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ కిట్లు గతంలో నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శం థర్డ్వేవ్ను ఎదుర్కొన
Kanpur IIT scientist claims - peak will come in February | భారత్లో ఇటీవల వరుసగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇన్ఫెక్షన్ పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ను ఐఐటీ మద్రాస్ ఇచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య థార్డ్వేవ్ వైరస్ వ్యాప
న్యూఢిల్లీ : వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం గురువారం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు అత్యధికంగా వెలుగ�
వారంలోనే ఆరు రెట్లు పెరిగిన కేసులు.. 24 గంటల్లో 37 వేల కేసులు ఢిల్లీ, మెట్రో సిటీలపై ఒమిక్రాన్ పంజా మొత్తం కేసుల్లో సగం కొత్త వేరియంట్వే ధ్రువీకరించిన టాస్క్ఫోర్స్ చీఫ్ అరోరా కొవిడ్ సునామీతో అమెరికా క
మార్గదర్శకాలు ఇచ్చేదీవాళ్లే.. వాటిని ఉల్లంఘించేదీ వాళ్లే థర్డ్వేవ్ వస్తున్నా రాజకీయ సభలు రాష్ట్రంలో బండి కుళ్లు రాజకీయం బాధ్యత మరిచి ర్యాలీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు పంజాబ్లో కరోనాతో స్కూళ్�
Third wave likely | ఒక్క రోజులోనే యూకేలో లక్షకుపైగా, అమెరికాలో 4లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్లోనూ గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ఒకవేళ యూకే తరహాలో మన దేశంలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి చ�