‘ఈ సినిమాలో గోదావరి యాసను చక్కగా పలికాను. అందుకు కారణం దర్శకుడు సజీవ్. అందరూ ఈ సినిమాను రీమేక్ అంటున్నారు. కానీ సినిమా చూస్తే ఒరిజినల్లా ఫీలవుతారు’ అన్నారు తరుణ్భాస్కర్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్�
‘అందరికి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ స్టోరీ ఇది. మాతృకలోని హీరోయిన్ పాత్ర నాకు బాగా నచ్చింది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో చాలా మార్పులు చేశారు’ అని చెప్పింది ఈషా రెబ్బా. ఆమె తరుణ్భాస్కర్తో కలిసి
Om Shanti Shanti Shantihi | ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, ఈష
తరుణ్భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవ�
Heroine | సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. సినిమాలకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం, ప్రేమ సంబంధాలు కూడా నెట్టింట చక్�
దర్శకత్వంతో పాటు నటనలో కూడా రాణిస్తున్నారు తరుణ్భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషారెబ్బా కథానాయిక. ఎ.ఆర్.సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
Ee Nagaraniki Emaindi Sequel | తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘ఈ నగరానికి ఏమైంది?’ ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ని అందుకుంది.
Tharun Bhascker | టాలీవుడ్ యువ దర్శకుడు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ చాలా రోజులకు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
Tharun Bhascker | టాలీవుడ్ యువ దర్శకుడు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Tharun Bhascker | టాలీవుడ్ యువ దర్శకుడు, 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేకూరి దర్శకుడు. రమాశంకర్ నిర్మాత. సోమవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు దర్శకుడు తరుణ�