Tharun Bhascker | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల మధ్య ప్రేమ గురించి సోషల్ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందనే గాసిప్స్ కూడా వైరల్ అయ్యా�
చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలన్నది అతని కోరిక. చివరకు ఎట్లాగో అమెరికాలో అడుగుపెడతాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్ ఆపరేషన్ అతనికి సమస్యల్ని తెచ్చ�
Gaaya Padda Simham Traiser | నూతన తరహా సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘పెళ్లి చూపులు’తో టాలీవుడ్కు న్యూ ఏజ్ కథనం ఎలా ఉండాలో చూపించిన ఆయన, ‘ఈ నగరానికి ఏమైంది’ �
Tharun Bhascker | తెలుగు సినిమా రంగంలో కొత్త తరానికి చెందిన ప్రతిభావంతులైన దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. తనదైన శైలిలో కథలు చెబుతూ, యూత్ను ఆకట్టుకునే మేకింగ్తో ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. 2016లో విడుదలైన
‘నటన ద్వారా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా సృజనాత్మకమైన సంతృప్తినిచ్చేది దర్శకత్వం మాత్రమే’ అన్నారు తరుణ్భాస్కర్. గత కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వంతో పాటు నటనకు ప్రాధాన్యతనిస్తూ �
‘ఈ సినిమాలో గోదావరి యాసను చక్కగా పలికాను. అందుకు కారణం దర్శకుడు సజీవ్. అందరూ ఈ సినిమాను రీమేక్ అంటున్నారు. కానీ సినిమా చూస్తే ఒరిజినల్లా ఫీలవుతారు’ అన్నారు తరుణ్భాస్కర్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్�
‘అందరికి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ స్టోరీ ఇది. మాతృకలోని హీరోయిన్ పాత్ర నాకు బాగా నచ్చింది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో చాలా మార్పులు చేశారు’ అని చెప్పింది ఈషా రెబ్బా. ఆమె తరుణ్భాస్కర్తో కలిసి
Om Shanti Shanti Shantihi | ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, ఈష
తరుణ్భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవ�