ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశిం�
రన్నింగ్లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్కు వెళ్తున్న పల్లె వె�
పుష్పక్ బస్సుల్లో వాట్సాప్ ద్వారా టిక్కెట్ జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదనలు సిద్ధం చేశామని వ�
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారం�
ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగులకు అండగా నిలుస్తానని, సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీజీఎస్ ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగుల అసోషియేషన్ జోనల్ నూతన గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి రమ�
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో �
ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తూ సంస్థను ప్రైవేటుపరం చేయొద్దని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ థామస్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
RTC | బీసీల బంద్తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్కు పరిమితయ్యాయి.
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.