టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జంటనగరాల కార్మికశాఖ జాయింట్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ శుక్రవా�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని, జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) డిమాండ్చేసింది.
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సామూ�
ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చల ఒప్పందంలో భాగంగా 2021 పే సేల్ను జూన్ నెల జీతంలో అమలు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ లో మార్పులు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చ�
ఎలాంటి తప్పు చేయని తనను పికెట్ డిపోలోనే విధులు నిర్వహించేలా ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలివ్వాలని పికెట్ డిపో కండక్టర్ అంజయ్య విజ్ఞప్తి చేశారు. బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వద్ధామరెడ్డి నాయకత్వంలో బుధవారం నల్లగొండలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నల్లగొండ డిపో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జోనల్ నాయకుడు మీలా ప్రభాకర్ రావు, నల్లగొండ ఉమ్మడ�
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం అత్యవసర సమావేశం నిర�
Gamyam App | ప్రయాణికులకు తమ మొబైల్లోనే బస్సు సమాచారం అందించే ఆర్టీసీ గమ్యం యాప్ నిద్రావస్థలోకి జారుకుంటోంది. బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని స్టేజీలు దాటింది? ఏ సమయానికి వస్తుంది? తాము ప్రయాణం చేయాలనుకున్న రూట్లో ఏ�
TGSRTC | ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ఎన్నికలను మెలిక పెట్టడంతో ఈ సమస్య ఇప్పట్లో తేలేలా లేదు. ప్రభుత్వం తెలివిగా ముడిపెట్టిన పీటముడిని సామరస్యంగా పరిష్కరించుకునే తీరిక లేక కార్మిక సంఘాల నేతలు ‘వాట్సాప్లో �
RTC Strike | ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో చిచ్చుపెట్టిందా? ముఖ్యనేత, రవాణాశాఖ మంత్రి పొన్నం మధ్యం వైరంగా మారిందా? కార్మికుల సమ్మెకు రవాణాశాఖ మంత్రి వైఖరే కారణమని ముఖ్యనేత వర్గం అంటే..
RTC Strike | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి, పూర్తిచేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల తర్వాత తలొగ్గింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం.. విలీన ప్రక్రియకు �