గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పాలిచ్చే బర్రెను వదిలేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు’ ఉంది ఆర్టీసీ యాజమాన్యం పరిస్థితి. ఏటా సుమారు రూ.100 కోట్ల పైగా రాబడి తెచ్చిపెట్టే కార్గోను సొంతంగా నిర్వహించుకోవాల్సింది పోయి.... కేవలం నెలకు ర
ప్రయాణికుల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఫ్రీబస్ సర్వీస్ కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు సామాన్యులను అడ్డంగా దోచుకునేందుకు రెడీ అయింది.
Ticket Price Hike | జంట నగరాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ -ఆర్డినరీ, �
ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు.
Free Ticket | రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ (VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ను.. మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్ సీపీగా బదిలీ చేసి�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-టీజీఎస్ఆర్టీసీకి నాలుగేండ్లపాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని, ప్రజలకు నేరుగా సేవలదించే సంస్థను వీటడం ఒకింత బాధగా ఉన్నదని.. ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చ�
ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కొత్తగా 3 ఆర్టీసీ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటితోపాటు 27 బస్స్టేషన్ల అప్గ్రేడేషన్, ఆధునీకరణకు రూ.108.02 కోట్లు మం
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచండి అని ఆర్టీసీ అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మూసీ నదికి భారీ వరద (Musi Floods) నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్కు (MGBS) ఎవరూ రా�