కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర
ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�
Medaram Prasadam : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన "సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ప్రారంభించింది.
తమ సమస్యల పరిష్కారానికి టీజీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన చలో బస్భవన్ మహాధర్నా నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు రాజిరెడ్డి ప్రకటించారు.
Mahalakshmi Scheme | మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
టీజీఎస్ఆర్టీసీని కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. అందుకు నిదర్శనం డ్రైవర్లకు కండక్టర్ల బాధ్యతలు అప్పగించడమే. అధిక పనిభారంతో సతమతమవుతుండగా, దూరపు ప్రయాణాలకు కూడా కండక్టర్ డ్యూటీ చేయాల్సి వస్త�
RTC Driver | హైదరాబాద్లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆకస్మికంగా మరణించాడు. కాలికి గాయమైందని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్కు.. మూడు రోజుల చికిత్స అందించిన అనంతరం ఇవాళ అతను మరణించాడని వైద్యులు తెలిపారు.
TGSRTC | ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న ఆరోపించారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా జారీ చేసి
Arunachalam Special Bus | తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. డిసెంబర్ 4న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును వరంగల్-1 డిపో నుంచి ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజిన�
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటి నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రాష్ట్ర కోశాధికారి కె ఎస్ రెడ్డి డి