RTC Lands | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పనంగా గుంజేసుకుంటున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్పూర్లో దాదాపు 6 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇందిర
TGSRTC : రాఖీ పండుగ వేళ ఆర్టీసీ బస్సుల్లో చార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'రాఖీ స్పెషల్' పేరుతో సర్వీసులు నడపడం సంతోషకరమే అయినా.. అడ్డగోలుగా చార్జీల పెంచడం దారుణమని జనం వాపోతున్నారు.
Rakhi Festival | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు రాష్ట్ర �
RTC Lands | ఇందిరమ్మ ఇండ్ల పేరిట.. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టడంపై ఆర్టీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ చట్టం కింద ఆర్టీసీకి చెందిన భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేస
హైదరాబాద్, ఆగస్టు 27: ఆగస్టు 27 గురువారం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
‘అన్నీ ఆధార్కార్డు టికెట్లేనా? డబ్బులేవి? కనీసం 60 శాతం క్యాష్ తీసుకురావాలన్న టార్గెట్లు మర్చిపోతే ఎట్లా? మళ్లీ ఇది రిపీట్ అయితే మెమోలు అందుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అంటూ డిపో మేనేజర్లు కండక్టర్లను
పేరుకే నియోజకవర్గ కేంద్రం. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తుంగతుర్తి పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా మెయిన్ రోడ్డుపై బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలబడుతూ ఇబ్బందు�
వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పర్యావరణ అనుకూల, అధునాతన సాంకేతిక ఆధారిత బస్సు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఢిల్లీలో రెండ్రోజులుగా నిర్�
తాము బతికుండాగానే రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు మరణించారని తెలిపారు.
Breathalyzer Test | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. నిత్యం డ్యూటీ మొదలుపెట్టే సమయంలో నిర్వహించే బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో మద్యపానం అలవాటు లేనివారికి సైతం మద్యం సేవించినట్టు వస్తుండటం�
Ponnam Prabhakar | మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఒక్కొక్క సమస్య పరిష్కారం చేస్తున్నాం.. తెలంగాణ ఉద్యమకారుడిగా ‘నై చెలెగ బస్ క పయ్యా’ అని మీరు ఉద్యమం చేశారు.. సంఘాలు ఎత్తివేశారు.. మహా లక్ష్మీ పథకాన్ని ప్
మండలంలోని రహీంఖాన్పేట స్టేజీ వద్ద అన్ని డిపోల ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులను ఆపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.