ఫార్మాసిటీ స్థానంలోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 1,000 నుంచి 2,000 ఎకరాల స్థలంలో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేసేయోచనలో సర్కార్ ఉన్నది.
సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిపోయిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డ�
మొన్న రూ.లక్ష.. నిన్న లక్షన్నర.. రుణమాఫీ విషయంలో అవే కొర్రీలు.. అవే తిప్పలు. మొదటి విడుతలో ఏ కారణాలతో రుణమాఫీకి దూరమయ్యారో.. అవే కారణాలతో రెండో విడుతలోనూ మెజార్టీ రైతులకు రుణ విముక్తి కలగలేదు.
రాష్ట్ర ఉద్యాన వర్సిటీకి ‘ప్రభుత్వ తెగులు’ పట్టింది. ఆ వర్సిటీలోని కూరగాయలు, ఔషధ మొక్కలు, పండ్లు, పూల సాగు విభాగాలను వ్యవసాయ వర్సిటీ నుంచి ఉద్యాన కళాశాల ఆవరణలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్ప
గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
‘మార్పు’ అంటే రాష్ట్రంలో రెండు నెలలకోసారి ఐఏఎస్ల పోస్టింగ్ల మార్పు అన్నట్టుగా మారింది. ఓచోట కుదురుకోకముందే మరోచోటుకు బదిలీ అవుతుండడంతో అక్కడైనా సరిగా ఉంటామో? లేదోనని సదరు ఉన్నతాధికారులు పాలనపై దృష్�