రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల �
టీజీ జెన్కో, సింగరేణి సంస్థల మధ్య కొత్త పంచాయితీ నెలకొన్నది. ఒప్పందంలో పేర్కొన్న గ్రేడ్ కాకుండా నాసిరకం బొగ్గు సరఫరా చేయడం.. రెండు సంస్థల మధ్య కోల్వార్కు దారితీసింది. జెన్కోకు రాష్ట్రంలో 10 థర్మల్ వ�
సిగాచి పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు భద్రమేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. రాష్ట్రంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో మొత్తం 11 థర్మల్ప్లాంట్లు, 65 హైడల్ (యూనిట్లు) ప్లాంట్లు ఉన్న�
టీజీ జెన్కో సీఎండీగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఎస్ హరీశ్ను విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏవోఏటీ) ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం విద్యుత్తు సౌధలో ఆయన్ను కలి�
CSR funds | తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి టీజీ జెన్కో ఆధ్వర్యంలో బోగ్గు వెలికితిత పసులు చేపడుతున్నా ఏఎమ్మార్ కంపెని సీఎస్ఆర్ నిధులతో సుమరు రూ.2లక్షల విలువ చేసే వైద్య పరికరాలను సోమవారం అందించారు.
బిడ్డర్లు అభ్యర్థనల మేరకే సిమెంట్, స్టీల్ ధరలను కాంట్రాక్టర్ల పరిధిలోకి చేర్చామని, తద్వారా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం నామమాత్రమేనని టీజీ జెన్కో వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిం�
ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీ జెన్కో.. ప్రైవేట్ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. బడా సంస్థలకు ప్రయోజనం కల్పించేందుకు ఏకంగా నిబంధనలనే సవరించింది.
రామగుండంలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం విషయంలో సర్కారు వెనక్కితగ్గింది. విద్యుత్తు ఉద్యోగుల ఆందోళనలు, అభ్యంతరాల నేపథ్యంలో సింగరేణి భాగస్వామ్యంతో కాకుండా.. టీజీ జెన్కో భ
ప్రభుత్వ రంగంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే సంస్థ టీజీ జెన్కో తన సంప్రదాయ పద్ధతులను మార్చకోవడంలేదు. మూస, పాత విధానాలను వీడటం లేదు. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడంలేదు. ప్రపంచ దే
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో)లో భారీగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పదోన్నతులు కల్పిస్తూ జెన్కో సీఎండీ రోనాల్డ్రోస్�
రామగుండం థర్మల్ ప్లాంట్ను టీజీ జెన్కో ద్వారానే నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ ఎదుట భోజన విరామ సమయంల�