రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానున్నది. నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
టెట్ పరీక్ష విధానంపై సమీక్షించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి జయంత్ చౌదరికి ఆయన వినతిపత్రం అందజేశారు.
ఇన్సర్వీస్ టీచర్లకు నిర్వహించే టెట్ పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్స్(జేఎల్స్)కు ఐదేండ్లకోసారి పరీక్ష పెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్కు సూచించింది. ప్రతి లెక్చరర్ ఈ పరీక్ష రాసి, అర్హత సాధించాల్సిందేనని ప్ర�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలో ఈ సారి జనరల్ క్యాటగిరీ(ఓసీ సామాజికవర్గం) అభ్యర్థులు భారీగా ఫెయిలయ్యారు. ఏకంగా 69% మంది టెట్ పరీక్షలో గట్టెక్కలేకపోయారు. కేవలం 31% అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. �
జనవరి 3వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్న టెట్ను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం ఆయన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇన్చార్జి డైరెక్టర్కు లేఖ
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలందరి�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని కోరుతూ ఈ నెల 15న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఒక ప్రకటనలో తెలిపింది.
TG TET | టెట్ పరీక్ష నిర్వహణలో విద్యాశాఖ ఘోరంగా విఫలమైంది. శనివారం నిర్వహించిన టెట్ పరీక్షలో ఓ సెంటర్లో సాంకేతిక సమస్య తలెత్తి సర్వర్డౌన్ కావడంతో పరీక్ష మధ్యలో నిలిచిపోయింది.
నిరుద్యోగుల పాలిట ‘టెట్' పరీక్ష ఓ అగ్నిపరీక్షలా మారింది. ఇందుకు ప్రధాన కారణం పరీక్షా కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడం. వికారాబాద్ జిల్లా వాసులకు ప్రభుత్వం హన్మకొండలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పా
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత (TG TET) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జర�