Viral video | భారత్ నిర్దేశించిన 76 స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయి అభిమానులను నిరుత్సాహపర్చినప్పటికీ.. బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మాత్రం ప్ర
ICC Ratings : ఆసీస్తో నాగపూర్, ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పిచ్లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ఆ రిపోర్టును తయారు చేశార�
david warner: రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్కు.. రెస్ట్ ఇచ్చారు. మిగితా రెండు టెస్టులకు అతన్ని దూరం పెట్టేశారు. వార్నర్ మోచేతికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు కూడా తేలింది. వన్డేలకు అతను తిరిగి వచ్చ
Pat Cummins:ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లాడు. పర్సనల్ కారణాల వల్ల అతను టెస్టు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. అయితే మూడవ టెస్టు ప్రారంభానికి ముందే అతను తిరిగి రానున్నట్లు తెల
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన ట్విటర్లో ప్రశంసించారు.
Cheteshwar Pujara | భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్, టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా ఆస్టేలియాతో టెస్టు సిరీస్ కోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన కొన్ని ఫొటోలను
సొంతగడ్డపై దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. గురువారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో దక్షి
India vs Bangladesh | బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల
IND vs BAN | బంగ్లాదేశ్తో తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అద్భుత ఆటతీరుతో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టును 188 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దాంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్
Rohit Sharma | భారత స్టార్ బ్యాటర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్తో రెండో టెస్టుకల్లా జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. బంగ్లాదేశ్తో రెండో వన్డేలో
Rohit Sharma | బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ..
England | టీ20 ప్రపంచ కప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్లో తలపడనుంది. దీనికోసం ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆదివారం తెల్లవారుజామున పాక్లో అడుగుపెట్టారు. గత 17 ఏండ్లలో ఇంగ్లండ్
ECB offers: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి 15 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓ ఆఫర్ ప్రకటించింద