రెండో టెస్టులో బంగ్లా చిత్తు క్రైస్ట్చర్చ్: తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించ�
రెండో టెస్టులో భారత్ ఓటమి 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్ స్వదేశీ, విదేశీ పిచ్ అనే తేడా లేకుండా గత కొన్నాళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ బౌలింగ్ దళం ప్రతి�
సిడ్నీ: రెండేండ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (260 బంతుల్లో 137; 13 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మ
న్యూజిలాండ్తో తొలి టెస్టు మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ దీటుగా సమాధానమిస్తున్నది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్ల
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో 305 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సఫారీలు.. క�
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కోట్లాది మంది మది దోచిన క్రీడగా వెలుగొందుతున్న భారత క్రికెట్ ఈ ఏడాది ఒకింత ఒడిదుడుకుల పయనంగా సాగింది. ఆస
భారత్తో టెస్టు సిరీస్కు దూరం జొహన్నెస్బర్గ్: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా సఫారీ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే మూడు మ్యా
IND vs SA | ప్రస్తుతం టీమిండియా.. సౌతాఫ్రికాలో పర్యటనలో ఉంది. ఇక్కడ మొత్తం మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు వెళ్లింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో జరిగే
kohli and Rohit | డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెపెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు
జొహన్నెస్బర్గ్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వారం ఆలస్యంగా భారత్తో ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్కు దక్షిణాఫ్రికా సేన సిద్ధమవుతున్నది. ఈనెల 26న సెంచూరియన్లో మొదలుకాన�
Team India | న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. కివీస్పై 372 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. దీంతో 1-0తో టెస్టు సిరీస్ను సొంతం
కాన్పూర్: పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు దూరమవడం
రోహిత్, పంత్, బుమ్రాకు విరామం కివీస్తో టెస్టులకు జట్టు ఎంపిక న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం జట్టున
ముంబై: న్యూజిలాండ్తో జరగబోయే రెండు టెస్టులకు టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలి టెస్టుకు రెస్ట్ ఇచ్చారు. రెండవ టెస్టుకు తిరిగి కోహ్లీ సారథ్య బాధ్యతల
భారత్, శ్రీలంక తొలి వన్డే నేడు మధ్యాహ్నం 3.00 నుంచి సోనీలో.. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. తుది జట్టులో చోటు కోసం పది మంది ప్లేయర్లు పోటీపడుతున్న జట్టు ఓ వైపు..! జీతాల కోత, కరోనా కేసులు, గాయాల బెడద, క్రమశ�