భారత్, శ్రీలంక తొలి వన్డే నేడు మధ్యాహ్నం 3.00 నుంచి సోనీలో.. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. తుది జట్టులో చోటు కోసం పది మంది ప్లేయర్లు పోటీపడుతున్న జట్టు ఓ వైపు..! జీతాల కోత, కరోనా కేసులు, గాయాల బెడద, క్రమశ�
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో బ్యాట్స్మెన్పై భారం ‘టెస్టు మ్యాచ్లు నెగ్గాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందే’ఇటీవలి కాలంలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు
హైదరాబాద్ : స్వదేశంలో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ‘ఇంగ్లాండ్పై 3-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టుకు హృదయప