Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వివరించారు. తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నానని, పోట్రోకాల్
Kajol | కరోనా మహమ్మారి బాలీవుడ్ను వెంటాడుతున్నది. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు వైరస్ బారినపడ్డారు. తాజాగా కాజోల్ సైతం వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు. రెండు మూడు రోజుల నుంచి కోవిడ్ లక్షణాలు
erragadda chest hospital | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. సామాన్య జనంతో పాటు వైద్యులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో
TDP chief Chandrababu Naidu tests Positive covid-19 | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు వైరస్కు బారినపడ్డారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కొవిడ్ పాజిటివ్గా పరీక్షించా
Mancherial MLA Divakar Rao test positive for covid-19 | మంచిర్యాల ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇంట్లో ముగ్గురికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే
Malayalam superstar Mammootty | మళయాలీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇటీవల తేలికపాటి జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన
Washington Sundar Tests COVID-19 Positive | ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరిస్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా పాజిటివ్గా తేలింది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరిస్కు ముందు ఈ ఆల�
68 employees positive in CBI's Mumbai office | ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఉద్యోగులకు కరోనా సోకిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కార్యాలయంలో
Punjab Chief Minister's Family members Test Covid Positive | పంజాబ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. చరణ్జిత్ సింగ్ చన్నీ కుటుంబంలో చెందిన ముగ్గురు మహమ్మారి
చండీగఢ్: ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలోని 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రోమ్ నుంచి 285 మంది ప్రయాణికులతో చార్టర్డ్ ఫ్లైట్ పంజాబ్లోని అమృత్సర్కు శుక్రవారం చేరింది. నిబంధనల ప
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
Sri Mata Vaishno Devi University shut after 13 students test Corona positive | జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వె�
డెహ్రాడూన్: 85 మంది స్కూల్ విద్యార్థులు, 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆ స్కూల్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గంగార్కోట్లోని �