Terrorists Attack | ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. తిన్సుకియా (Tinsukia) జిల్లాలోని కాకోపథర్ (Kakopathar)లో గల భారత ఆర్మీ శిబిరం (Assam Army camp)పై ఉగ్రదాడి జరిగింది (Terrorists Attack).
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడడంతో బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని
Grenade Blast | సెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా ఆదివారం మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్సీ సమీపంలో రద్దీగా ఉం�
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయిత�
Islamabad | పొరుగు దేశం పాకిస్థాన్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. పాక్లోని (Pakistan) రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ (second largest naval air station) పీఎన్ఎస్ సిద్ధిఖ్ (PNS Siddique)పై సోమవారం రాత్రి దాడి చేశారు.
Terrorists Attack - Poonch | దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
Baramulla | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్ �
Jammu Kashmir: కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంజ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై అటాక్ చేశారు. భద్రతా దళాలు ఆ దాడిని తిప్పికొడుతున్నాయి. అక్కడ భారీగా ఫైరింగ్ జరుగుతోంది.
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై దాడి చేయగా.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారు. దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని నా�
శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీస్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. వారు జరిపిన కాల్పుల�