జమ్మూ: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు అటాక్ చేశారు. పూంచ్ జిల్లాలో ఈ దాడి జరిగింది. దీంతో అక్కడ భారీ స్థాయిలో ఫైరింగ్ జరుగుతోంది. గడిచిన నెల రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆర్మీపై దాడి జరగడం ఇది రెండో ఘటన. అటాక్ జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను పంపుతున్నారు.