Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కుల్గాం (Kulgam) జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�
భారత్లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్లోని సింధు ప్రావిన్స్లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు.
Masood Azhar: పాకిస్థాన్ పీఎంవో ప్రకటన ప్రకారం.. ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల నష్టపరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతిచెందిన విషయం
వారిద్దరి పేర్లు ‘ఆదిల్'యే. అయితే ఒకరు మతం పేరుతో మారణకాండకు దిగగా, మరొకరు మతం కన్నా మానవత్వం ముఖ్యమని చాటారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, అందులో గుర్రాలు నడిపించే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా క�
Lingampet | లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి ప్రా�
Nizamabad | జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని కోటగిరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా �
శ్రీనగర్లో చిక్కుకున్న రాష్ట్ర పర్యాటకులను సురక్షితంగా హైదరాబాద్కు తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేశారు.
Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో టూరిస్ట్లపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటో తాజాగా బయటకు వచ్చింది.
Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి కొందరు త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఇలా బయటపడిన వారిలో ఓ సెలబ్రిటీ జంట కూడా ఉంది.
Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorist) చొరబాటుకు యత్నించారు.
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ ముష్కరుడు హతమయ్యాడు.
ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యపై భారత్కు కచ్చితమైన ఆధారాలు అందజేయలేదని అన్నారు.