Independence Day | దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day )జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్లోని(Jammu and Kashmir) షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం, జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్-కోకెర్నాగ్ రోడ్డు మార్గంలో జరిగింది.
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
Bengaluru Professor | ఒక ప్రొఫెసర్ సహనం కోల్పోయాడు. క్లాస్లో అందరి ముందు ఒక ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పిలిచాడు. ఇరాన్ యుద్ధానికి ఇలాంటి వారే కారణమని ఆరోపించాడు. కొందరు విద్యార్థులు రికార్డ్ చేసిన ఈ వీడియో
Pakistan : భారత్పై పాక్ కుట్రలు ఆగడం లేదు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినా.. ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక కుట్రలకు మళ్లీ పాక్ ఆజ్యం పోస్తోంది.
ఆస్ట్రేలియాలో యూదుల హనుక్కా ఉత్సవంపై ఉగ్ర దాడి జరిగింది. క్రిస్మస్ సందర్భంగా రద్దీగా ఉండే సిడ్నీలోని బోండీ బీచ్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహ
భారత్, అఫ్ఘానిస్థాన్తో రెండు వైపులా యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో ఇటీవల కారు పేలుడు సంభవించి 13 మంది మరణించడం, పాక్
ఫరీదాబాద్లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Salman Khan | బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను “ఉగ్రవాది” గా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
Ex CIA Officer : సెప్టెంబర్ లెవన్ దాడుల్లో కీలక సూత్రధారి అయిన ఆల్ఖయిదా వ్యవస్థాపకుడు ఒసామా బెన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లోని తోరా బోరా గుహల నుంచి ఆడ వేషంలో తప్పించుకున్నట్లు మాజీ సీఐఏ ఆఫీసర్ తెలిపార�
Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కుల్గాం (Kulgam) జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�
భారత్లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్లోని సింధు ప్రావిన్స్లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు.