Operation Sindoor | ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఓ సువర్ణాధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వదేశీ ఆకాశ్తీర్ వైమానిక రక్షణ- రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ రంగ సంస్థ�
Maharastra CM | ఉగ్రవాదం (Terrorism) గతంలో ఎన్నడూ కాషాయం (Saffron) రంగు పులుముకోలేదని, పులుముకోదని, భవిష్యత్తులో కూడా పులుముకోబోదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్థాన్ ఓ అసాధారణ భాగస్వామిగా అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఐసి
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) బ్రస్సెల్స్ (Brussels) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై విమర్శలు చేశారు. పాకిస్థాన్.. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించార�
Jaishankar | దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు.
Jaishankar | భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం న్యూఢిల్లీలో బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీని కలిశారు. డేవిడ్ లామీ తన ప్రతినిధి బృందంతో కలిసి భారతదేశానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో డాక్టర్ జ
CDS | ఉగ్రవాదం (Terrorism) విషయంలో పాకిస్థాన్ (Pakistan) తీరుపై భారత ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS)’ అనిల్ చౌహాన్ (Anil Chouhan) తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాకిస్థాన్ ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Rajnath Singh: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ పద్ధతిలోనైనా అణిచివేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వీరులను కలిసిన ఆయన ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోన�
కర్ణాటక బీజేపీ నేతలు హోంమంత్రి అమిత్ షా కాలీఫ్లవర్ పట్టుకొని ఉన్న ఒక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే.. 1989లో భాగల్పూర్లో జరిగిన ఒక మారణహోమం గుర్తుకువచ్చింది. ఆ మా
PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Abhishek Banerjee: రేబిస్ సోకిన కుక్క తరహాలో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ మృగాన్ని అదుపు చేయకుంటే, అది మరిన్ని పిచ్చి కుక్కలను తయారు చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు. టోక్యోలో ఉన్న ఎంబసీలో భార�