బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరగడం, మరోవైపు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో పెట్టుబడిదారులు విలువైన లోహాలను విక్రయించడానికి మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీ
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడికి కారణంమైంది. ఫలితంగా చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్లు క
మెరికా, క్యూబా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బహుళ మార్గాల నుంచి క్యూబాపై అమెరికా ఒత్తిడి పెంచుతున్నది. ఇంధన అడ్డంకులు ఇప్పటికే అమలులో ఉండగా యుద్ధ నౌకలు, నిఘా విమానాలు, ఇతర సైనిక బలగాల మోహరింపున�
Manipur | జాతుల పోరుతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. వాహనాల్లో ప్రయాణిస్తున్న చర్చి నేతలపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో జాతీయ రహదారి దిగ్బంధానికి కుకీ విద్యార్థి సంఘం పిలుప�
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ అనిశ్చితుల కారణంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకే విదేశీ మదుపర్లు విముఖత వ్యక్తం �
Narsapur | మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట
పాకిస్థాన్లో ప్రత్యేక సింధూ దేశ్ ఉద్యమం ఉధృతంగా మారుతున్నది. కరాచీలో గత ఆదివారం నుంచి జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు విధ్వంసానికి దిగుతున్నారు.
ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు తాళంవేసి ధర్నా నిర్వహించారు.
Tensions In Tripura BJP Coalition | త్రిపురలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తామని తిప్రా మోథా పార్టీ (టీఎంపీ) ఎమ్మెల్యే రంజిత్ దేవ్బర్మ శనివారం హ�
దశాబ్దకాలం పాటు ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం.. పాలకుల అసమర్ధత, పోలీసుశాఖ నిఘాలోపంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొంటున్న అలజడులతో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
Khawaja Asif: భారత్తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ ది�
Mock Drills On May 7 | పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హో�