Tensions In Tripura BJP Coalition | త్రిపురలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తామని తిప్రా మోథా పార్టీ (టీఎంపీ) ఎమ్మెల్యే రంజిత్ దేవ్బర్మ శనివారం హ�
దశాబ్దకాలం పాటు ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం.. పాలకుల అసమర్ధత, పోలీసుశాఖ నిఘాలోపంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొంటున్న అలజడులతో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
Khawaja Asif: భారత్తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ ది�
Mock Drills On May 7 | పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హో�
ఉరుకులు పరుగుల జీవితంలోపడి చాలామంది తల్లిదండ్రులు తమపిల్లలకు తగినంత సమయం కేటాయించలేక పోతున్నారు. టార్గెట్లు, టెన్షన్లు అంటూ.. మానసిక, శారీరక ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. ఉసూరుమంటూ సాయంత్రం ఇంటికి వచ్చ�
Tensions in Goa | బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సుభాష్ వెలింగ్కర్, క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదస్పద వ్యాఖ్య�
Air India | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితు�
Bomb attacks | పల్నాడు(Palnadu) జిల్లా గురజాల నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండే తంగెడ గ్రామంలో బాంబుల దాడుల (Bomb attacks) తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది .
India advises citizens | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణ
మణిపూర్ రాజధాని ఇంఫాల్, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. మైబమ్ అవినాష్ (16), నింగ్తౌజమ్ ఆంథోనీ (19) అనే ఇద్దరు టీనేజర్లు ఆదివారం అదృశ్యమవడంతో మూడు ప్రముఖ ఉన్నత పాఠశాలల వ�
ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో బుధవారం క్షిపణుల మోత మోగింది. ముందు ఉత్తర కొరియా సముద్రపు సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన ఓ దీవి వైపు 20కి పైగా క్షిపణులను ప్రయోగించింది.