వరంగల్ కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిర్వహిస్తున్న టెండర్ను నిలిపివేయాలని కోరుతూ వరంగల్ కూరగాయల మార్కెట్ హోల్సేల్స్, రిటైల్ వ్యాపారుల సంఘం సభ్యులు సోమవారం వరంగల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశ�
Rekha Gupta | దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా అధికారిక బంగ్లా పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయి. పరిపాలనా కారణాల వల్ల సీఎం అధికార బంగ్లా పునరుద్ధరణ టెండర్ను పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) రద్ద
రామగుండం నగర పాలక సంస్థ సివిల్ కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ‘రోడ్డె’క్కుతున్నారు. బడా కాంట్రాక్టర్ల ఆదిపత్యం మూలంగా చోటామోటా కాంట్రాక్టర్లకు పనులు దక్కని పరిస్థితి నెలకొంది.
నూరు శాతం సబ్సిడీతో చెరువుల్లో చేప పిల్లలను వదిలే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. చెరువుల్లోకి ఇటీవల నీరు వస్తున్నప్పటికీ, మత్స్యకారుల నిరీక్షణ తర్వగా ఫలించేలా కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద చెరువుల
ఎంపానెల్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదన�
హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు దీర్ఘకాలిక లీజు హక్కులు పొందేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకేసారి 25 నుంచి 30 ఏండ్ల పాటు దీర్ఘకాలిక లీజు ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ �
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప�
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): మన ఊరు.. మన బడి పథకం అమల్లో భాగంగా 26,065 పాఠశాలల కోసం పిలిచిన గ్రీన్ చాక్ బోర్డుల కొనుగోళ్ల టెండర్ను రీకాల్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైక�
‘మన ఊరుమన బడి’ పథకం కింద అవసరమై న ఫర్నిచర్ కొనుగోళ్ల టెండర్ ప్రక్రియ కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిం ది. ప్రభుత్వ, స్థానిక బడులకు టేబుళ్లు, గ్రీన్బోర్డులు మొదలైనవి కొనుగోలు �
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ నిర్మాణానికి టెండర్ పక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఐటీ పార్క్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు అప్పగించనున్నా