Mimi Chakraborty | ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎయిరేట్స్ ఎయిర్లైన్స్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎయిర్స్లైన్కు చెందిన విమానంలో ఎంపీ ప్రయాణించింది.
KTR | ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరులో పర్యటించనున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరందించ�
Teja Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు.
Putin and Belarus | 2030 నాటికి బెలారస్ను రష్యా స్వాధీనం చేసుకోనున్నది. ఈ విషయాలను వెల్లడించే డాక్యుమెంట్లు లీకయ్యాయని కీవ్ ఇండిపెండెంట్ పత్రిక తన కథనంలో తెలిపింది.
Kondagatu | యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తీర్దిదిద్దుతామని సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించడం పట్ల మల్యాల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
IT raids on BBC | భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. బ్రిటన్ ఎంపీలు దిగువ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీబీసీకి అండగా ఉంటామని సునాక్ ప్రభుత్వం తెలిపింది.
TTD | దేశీయ గోజాతుల అభివృద్ధి, డెయిరీల నిర్వహణపై మహారాష్ట్రలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం బుధవారం బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించింది.
Minister Niranjan Reddy |ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగా కొన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
Sugar levels & Ladyfinger | రక్తంలో చక్కెరలను అదుపులో ఉంచుకునేందుకు కూరగాయల్లో బెండకాయ ఎంతో ముఖ్యమైనది. దీనిలో ఉండే అనేక పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది.
Minister Gangula | సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాల పునరుద్ధణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Surrogacy Planning | సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం ఇప్పుడొక వరం. ఆధునిక వైద్య విధానంలో సరోగసీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, సరోగసీకి వెళ్లడానికి ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.
Stock Market | దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744.98 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.