Pak Economic Crisis | దయాది దేశం పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్నది. ఈ ప్రభావం సైన్యంపై సైతం పడుతున్నది. ఈ మార్చి 23న నిర్వహించే పాకిస్థాన్ డే పరేడ్ను పరిమితం చేయాలని పాక్ సైన్యం నిర్ణయించిం�
Gulbarga ASP | కర్ణాటక తెలంగాణ పోలీసులు సమన్వయంతో పనిచేసి నేరాలు అదుపు చేసేందుకు కృషి చేయాలని గుల్బర్గా అదనపు ఏఎస్పీ శ్రీనిధి అన్నారు. శనివారం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో రెండు రాష్ట్రాల పోలీస్ అధికారులతో న�
Shyam Benegal | దిగ్గజ దర్శకుడు, నిర్మాత శ్యామ్ బెనగళ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు వైఫల్యం చెందినట్లుగా సమాచారం. ఈ విషయం రెండు రోజుల కిందట నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైనట్లు తెల�
Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్.. తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు జ్ఞాపకాన్ని గురించి వెల్లడించారు. తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన తండ్రే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె చ
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించ�
Minister Indrakaran Reddy | మహారాష్ట్రలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇ
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లా రతవాలీ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
బార్ అండ్ బెంచ్ సమాంతరమైన రైలు పట్టాల్లాంటివని, నాణేనికి బొమ్మ, బొరుసులా ఇవి రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
Telangana CM | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు.
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�