Hyderabad | అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తెలంగాణ పోలీస్ ఠాణాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం ఓ ప్రకటనలో తె
వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్లపాటు సమష్టి పరిశోధనలు జరిపేందు కు హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
ప్రముఖ ఫార్మా గ్రూప్ అయిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగారెడ్డి జిల్లా కందిలో నెలకొల్పిన ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భారీ వంటశాలకు రెండు ఆహార రవాణా వాహనాలను సమకూర్చి ఔదార్యాన్ని చాటుకున్నది.
పాలిటెక్నిక్ విద్యార్థులకు అద్భుత అవకాశం. ఈ ఏడాది నుంచి వీరంతా ఐదేండ్ల లా కోర్సులో చేరేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి పొందడానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సానుకూల నిర్
Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam) లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (former Union Minister Lalu Prasad Yadav), బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi's Rouse Avenue Court) స�
B Vinod Kumar | రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Handloom GST | చేనేత (Handloom)పై జీఎస్టీ (GST)ని ఎత్తివేయాలని 12 దేశాల ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయి వేదికగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ జరిగింది. సమ్మిట్కు 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు �
Iran | ఇరాన్ (Iran)లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు (Girls) పాఠశాలల(Shools)కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం (Poison) జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్
Minister Gangula Kamalakar | Minister Ganguala | సీఎం కేసీఆర్ (CM KCR) ఆకాంక్షల మేరకు రైతులు, పేదలకు పౌర సరఫరాలశాఖ సేవలు అందిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ (Minister Ganguala Kamalakar) అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో మంత్రి హైదరాబాద�
Supreme Court | నేమింగ్ కమిషన్ (Naming Commission) ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక ప్రదేశాలకు సంబంధించిన అసలు పేర్లను తెలుసుకోవడంతో పాటు ప్రస్
టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు.
టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఐరోపా దేశమైన లిథువేనియా కాన్సులేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఆ దేశ ఆర్థిక, ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జమైటిస�