AP MLC Elections | ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదు చోట్ల మాత్రమే గెలిచారు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ అభ్యర్థి పంచుమర
KTR | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధారంగా కుట్ర పూరితంగా ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు
Minister Harish Rao | రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తల్లిలేని నవజాత శిశువు ఆకలిని తీర్చేందుకు ఏకంగా ఆవును కొనుగోలు చేసి ఇచ్చారు. మంత్రిపై పలువురు
ప్రశంసలు కురిపిస్తున్నారు.
CM KCR | మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, రెడ్డికుంట తండా పర్యటన ముగియగానే సీఎం కేసీఆర్ బస్సులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బస్సును కాసేపు ఆపి ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు.
CM KCR | సుల్తానాబాద్ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైత�
Beauty Tips | మనిషిని వేధిస్తున్న ప్రధాన చర్మ సమస్యల్లో నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్) ఒకటి. చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపుల్లాంటి ఈ మచ్చలు.. తొలగించినా కొద్ది పదేపదే వస్తుంటాయి.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు.
కరీంనగర్ జిల్లా అన్ని కులాలు, మతాలకు వేదికని, నగర ప్రజలంతా కలిసిమెలసి జీవిస్తున్నారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
Minister Harish Rao | దవాఖానాకు వచ్చే రోగులతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను వివరించాలని మంత్రి హరీశ్రావు వైద్య సిబ్బందికి సూచించారు. సిద్ధిపేట సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సహకార�
Health Ministry advise | దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళి అనే 5-ఫోల్డ్ స్ట్రాటజీ (ఐదంచెల వ్యూహం)పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ అన
Minister Harish Rao | ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) వైద్యులను ఆదేశించారు