PTI Party | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీ పీటీఐ ఆ దేశ అవినీతి నిరోధకశాఖ, ఆర్మీకి చెందిన రేంజర్స్పై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ను కిడ్నా�
Derailed | ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలు కర్ణాటక సరి�
Supreme Court | కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Justice MR Shah | తాను రిటైర్డ్ అయ్యే వ్యత్తిని కానని, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభిస్తానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్�
Minister Jagadish Reddy | మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటుపట్ల ప్రజలు విసుగెత్తిపోతున�
IPL-2023 | మిస్టర్ కూల్ ధోనీ సారధ్యంలోని సీఎస్కేను కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా ధోనీ సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
Boinapally Vinod Kumar | ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బ
Satyavati Rathore | సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకుపోతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
IPL-2023 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 172 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ జట్టును 59 పరుగులకే ఆలౌట్ చేసింది.
Telangana Chief Secretary | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్�