Telangana | రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లవుతున్నాయి. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రికార్డు
స్థాయిలో 50లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. గతేడాదితో పోలిస్తే 12లక్షల టన్నులు అధికం.
BRS Party | దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో పార్టీ రోజు రోజుకూ విస్తరిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ కార్�
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ సభను జయపద్రం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని పట్టణంలో దివ్యా �
Air India | ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన సోమవారం గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ882 విమానంలో చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Supreme Court | న్యాయమూర్తిపై అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియాను ఉపయోగించి న్యాయ అధికారుల పరువు తీస్తుంటే ఊరుకోలేమని స్పష్టం చే
Tirupati | తిరుపతి గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Annual Brahmotsavam) భాగంగా మంగళవారం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
TS Weather | తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల�
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�
Verity Wedding | పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో కీలకమైన మధుర క్షణాలను బంధువులందరి సమక్షంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జరుపుకుంటారు. కానీ, ఓ జంట మాత్రం యువతీ యువకుడి పెళ్లి మాత్రం పెంట కుప్ప వద
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఆర్యవైశ్య దివ్యసేవాధామం, మల్లికార్జున సత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
CPI Koonamneni | శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు దాడి చేసి, అక్రమ కేసులు పెట్టడం దారుణం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.