Asaduddin Owaisi | రూ.2వేల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆర్బీఐ చర్యలపై ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయ�
Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Jangaon | జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. శనివారం నాడు స్టేషన్ ఘన్పూర్ మండలం, మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం, గ్రామాల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నోడల్ అధికారి మాణిక్ రాజ్, అ
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అధిక�
Boy fell into borewell | బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బోర్లు వేసి నీళ్లు పడకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమే చిన్నారుల పాలిట శాపమవుతున్నది.
కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, హైదరాబాద్ టీటీ
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ పట్టణంలో టీటీడీకి కెటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తేదీని ఖరారు చేశారు.
IMD warning | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఓ ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవ
Virat Kohli | ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లకు మధ్య జరిగిన మ్యాచ్లో RCB విజయం సాధించింది.
Viral video | అతను ఒక రెసిడెన్షియల్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉండి గురువారం రాత్రి సెక్యూరిటీ క్యాబిన్లో విశ్రాంతి తీసుకుంటున్న అతనిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు
Minister Gangula | రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు.