Minister Srinivas Yadav | ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వ్యక్తులను దర్యాప్తు సంస్థలతో కేంద్రం వేధింపులకు గురి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఉప్పల్ భగాయత్లో జైన భవన్ నిర్మాణ పనులను ఎమ్మెల్య�
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రమాద బా�
క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను ముందే గుర్తించి మెరుగైన చికిత్సతో మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. హ
Encounter | ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్ర
Minister Talasani | ఎంతో చరిత్ర కలిగిన లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ�
Supreme Court | లైంగిక దాడి బాధితురాలి ‘కుండలి’ని పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో యూనివర్సిటీ జోత్యిష్యశాస్త్రం విభాగాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై శనివారం సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు �
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భ�
Hoax call | పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్కు సమీపంలో గత నెలలో మూడు వేర్వేరు పేలుళ్లు చోటుచేసుకున్న ఘటనను మరువకముందే.. ఇవాళ గోల్డెన్ టెంపుల్కు బాంబులు పెట్టామంటూ పోలీసులకు వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపి
Minister Talasani Srinivas | దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి
Liquor bottle in return gift | పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయి�
Curfew called off | కొద్ది రోజుల క్రితం హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో అధికారులు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు.
CM KCR on Education | గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు పీవీ నరసింహారావు దార్శనికతతో ప్రారంభమైన గురుకుల విద్యాలయాల వ్యవస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో శిఖ�
CM KCR on Haritha Haram | సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ