Sarath Babu | నటుడు శరత్ బాబు అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో జరుగనున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటుడైన శరత్ బాబు సోమవారం ఆరోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తు�
Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల
JPS | జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS)లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీఎస్ల సర్వీస్ను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ
KTR | తాగు, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాలను తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా వేదికగా సోమవారం రాత్రి ఆవిష్కరించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా అతితక్కువ సమయంల�
Road accident | బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డ చెట్టంత కొడుకులను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు..! ఇక వాళ్లకు పెళ్లిళ్లు చేసి మనుమలు, మనుమరాండ్లతో కాలక్షేపం చేయవచ్చని ఆశపడ్డారు..! కానీ ఇంతలో విధికి కన్నుకుట్�
Minister Jagadish Reddy | క్రీడలతో మానసిక రుగ్మతలకు చెక్పెట్టవచ్చని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ స్టేడియంలో సోమవారం సీఎం కప్-2023 పోటీలను రాజ్యసభ సభ్యుడు
Satish Reddy | తెలంగాణ ప్రజలు దశాబ్ధి ఉత్సవాలు చేసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కండ్లమంటగా ఉందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. స్వరాష్ట్రం సాధించి.. ఫలితాలు పొందుతున్న ప్రజలకు త
Govindaraja Swamy Brahmotsavam | ఈ నెల 26 నుంచి జూన్ 3 వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలు 25న అం
Manipur Violence | మణిపూర్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు�
Minister Srinivas Yadav | టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు.
Kerarala CM | ఓ యువ వైద్యురాలి హత్యకు సంబంధించిన కేసులో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కోర్టు న
Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. రైళ్లపై దాడులు, లేదంటే జంతువులను ఢీకొట్టిన ఘటనల్లో ఇప్పటికే పలు రైళ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగ�
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పంచవటి కాలనీలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన ఓ డెలివరీ బాయ్పైకి డాబర్మెన్ జాతికి చెందిన కుక్క దూసుకువచ్చింది. దాంతో సదరు డెలివరీ బాయ్ భయంతో