Dalitha Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే
Podu lands Patta | పోడు భూముల పట్టాల పంపిణీ ముహూర్తం ఖరారైంది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టాలన పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనను�
Gruha Lakshmi Scheme | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత జాగల్లో ఇండ్ల ని�
Minister Niranjan Reddy | గత ప్రభుత్వాలు దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ వచ్చాయని.. మోదీ సర్కారు మాత్రం కోత విధించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికార�
Kuno National Park | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో చిరుత పులి పిల్ల మృతి చెందింది. జ్వాల అనే ఆడ చిరుత పిల్లలో ఒకటి అందులో ఒకటి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
Tirupathi | తిరుపతిలోని అప్పలాయగుంట(Appalayagunta) శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని(Koil Alwar Thirumanjanam)మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Ayodhya Ram Mandir | అయోధ్యలో రామ మందిరం మొదటి దశ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి
పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. మూడు దశల్లో ఆలయాన్ని నిర్మిస్త�
Brijbhushan Singh | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేయగా.. ఇప్పటికే ఆయనపై ఎఫ్ఐఆర్ న
Modi's Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 7న ఇద్దరు నేతలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
Tirumala | తిరుమల( Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
Civils Results | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ - 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.
KTR | అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయగాథలను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివరించారు. అమెరికా నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వర