Time Zone | మన దేశంలో బాంబే టైమ్, కలకత్తా టైమ్ అనే రెండు టైమ్ జోన్లు ఉండేవి. దీంతో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేవి. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం రెండు టైమ్ జోన్ల స్థానంలో ఇండియన్ స�
Minister Sabitha | తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
Malakpet Mureder Case | అప్పు ఇచ్చిన మహిళనే ఓ వ్యక్తి దారుణంగా తలనరికి, శరీర భాగాలను ఇంట్లోని ఫ్రిజ్లో దాచి పెట్టాడో ఘనుడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటు చేసుకున్నది. సదరు నిందితుడిని పోలీసులు బుధవారం అరె
TS EAMCET 2023 Reluts | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గ�
Tesla Car | భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్�
Malakpet Case | మలక్పేట వద్ద మూసీ సమీపంలో ఇటీవల మొండంలేని తల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మొండంలోని తలను ఓ నర్సుదిగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల కిందట మూసీ పరీవాహక ప్రాంతమ
TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిప�
CM KCR | ఖమ్మం, సత్తుపల్లిలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసినందుకు సీఎం కే చంద్రశేఖరరావుకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు
Telangana Decade Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ను ముఖ్యమంత్రి కే చంద్ర�
Dalitha Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే
Podu lands Patta | పోడు భూముల పట్టాల పంపిణీ ముహూర్తం ఖరారైంది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టాలన పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనను�