Odisha Train Accident | ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది.
Srisailam | గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి అక్క మహాదేవి - హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణ మూర్తి స్వామి వారికి, వ్యాస మహర్షికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేశారు.
Speaker Pocharam | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Minister Satyavathi | ‘పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర ఇప్పటివరకు గత ప్రభుత్వాలు 3లక్షల ఎకరాలకు పట్టాల చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రో�
Minister Erraballi Dayakar Rao | ఆమె నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. నీట్లో 454 మార్కులతో జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు సాధించింది. ఎస్సీ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు దాదాపు ఖరారైనట్టే.
IND vs PAK | ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ - నవంబర్ వేదికగా జరుగనున్నది. అక్టోబర్ 15న భారత్ - పాక్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది.
Neet UG | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : నీట్ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (Neet)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసి�
Ajith Pawar | మహారాష్ట్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్, ఎన్సీపీ అధినేత శరద్పవార్ సోదరుడి కుమారుడు అజిత్పవార్ 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు గడిచిన మూడున్నరేండ్లలో మూడుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చే�
Kapil Sibal | మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) లో చోటుచేసుకున్న తాజా సంక్షోభ పరిణామాలపై సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు.
Ajit Pawar | మహారాష్ట్రలో ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్.. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్లో తన బయోడేటాను మార్చేశారు.
Aarti at Amarnath Cave | పవిత్ర అమర్నాథ్ గుహలో ఇవాళ ఉదయం అర్చకులు హారతి కార్యక్రమ నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర రెండో రోజైన శనివారం తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ హారతి కార్యక్రమం ద్వారా ఆ పరమశివుడిన�
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైవోవర్పై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి దానికింద ఉన్న రైల్వే ట్రాక్పై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
JoSAA | ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీ తదితర కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ లేదా బీఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్లకు తొలి విడుత సీట్ల కేటాయింపు ప్రారంభమైంది.