Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలే నిలువెత్తు తార్కాణమని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అధికారిక లెక్కలు జరిగి�
Telangana Martyrs Memorial | తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైందని, ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి మంగళవారం ప్రారం�
DA for Employees | రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు 2.73 శాతం డీఏ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన డీఏ జూన్ నెల వేతనంతో చెల్లిస్తారు.
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతు ఖాతాలు డబ్బులు బదిలీ చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం రూ.1500 కోట్లను బదిలీ చేశామని, ఇప్పటి వరకు రూ.11,444 రైతుల ఖాతాలక�
CM KCR | పాలమూరు-రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరినాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అం�
Minister Srinivas Goud | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
CM KCR | ఈ నెల 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
Geeta Press | గోరఖ్పూర్లోని గీతా ప్రెస్కు కేంద్రం గాంధీశాంతి పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా పురస్కారానికి గీతా ప్రెస్ను ఎంపిక చేసింది. అయితే, పుర�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్టం దిశగా పయనించినా.. రికార్డ్ మార్క్ను అందుకోలేకపోయాయి.
Stabbing | ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిపై నలుగురు దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి నిఖిల్ చౌహాన్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
MLA Pailla Shekar Reddy | యాదాద్రి భువనగిరి | ఐటీ అధికారుల తీరు కొండ తవ్వి, ఎలుకను పట్టిన చందంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చురకలంటించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభ�
Gita Press | ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ గీతా ప్రెస్ను 2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి కేంద్రం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అహింస, సామాజిక, ఆర్థిక, రా�
Minister Srinivas Goud | నారాయణపేట జిల్లాలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న చెక్పోస్టును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టులు తగినంత సిబ్బంద�