Vaibhava Lakshmi Rajayogam | ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20న పండుగ జరుపుకోనున్నాం. ఈ వెలుగుల పండుగ రోజుకు జ్యోతిషశాస్త్రం ప్రకారంగా ప్రత్యేకత ఉన్నది. ఈ పండుగ రోజున దీపావళి రోజున దాదాపు 500 సంవత్సరాల తర్వాత అరుదైన, �
JEE Main 2026 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు జనవరి, ఏప్రిల్లో రెండు సెషన్లో జరుగనున్నది. తొలి సెషన్ జనవరి 21 నుంచి 30 మధ్య జరుగనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ
China vs US | మా దేశంపై అమెరికా (USA) సైబర్ దాడి (Cyber attack) చేసిందని చైనా ఆరోపించింది. దేశంలో ప్రామాణిక సమయాన్ని పర్యవేక్షించే నేషనల్ టైమ్ సెంటర్ (National time centre) పై అమెరికా సైబర్ దాడి చేసినట్లు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్
Badi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ‘ఎక్స్’లో సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణలోని రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Chandrayaan-2 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడిం�
Rohit Sharma |పెర్త్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్లో రోహిత్ కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడనున్నాడు. ఇటీవల టీమిండియా వన్డే జట�
IND vs AUS | పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. ఊహించిన విధంగానే మ్యాచ్ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కు�
Sun-Mars Conjunction | దీపావళి పండుగ సమీపించింది. ఈ పండుగకు ముందు ధనత్రయోదశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు (శనివారం) రెండుగ్రహాలు కలువనున్నాయి. కుజుడు, సూర్యుడితో కలిసి అరుదైన సంయోగాన్ని ఏర్పరచనున్నాడు.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
Ram Gopal Varma | వివాదాల దర్శకుడు రామ్ రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లోపడ్డారు. ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దర్శకుడితో పాటు టీవీ యాంకర్పై సైతం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
Gold | ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం పసిడి ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే, గతేడాదితో పోలిస్తే డిమాండ్ 15శాతం తగ్గే అవకాశం ఉన్నది.
Muhurat Trading | సాధారణంగా దీపావళి రోజున జరిగే స్టాక్ మార్కెట్ మూరత్ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది మధ్యాహ్నం జరుగనున్నది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్క్యులర్ జారీ చేశాయి. సర్క్యులర్ ప్
PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారు. పాకిస్తాన్ దాడుల్లో ముగ్గురు అమాయక క్రికెటర్లు సహా ఎనిమిది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ముక్కోణపు సిరీస్ను షెడ్యూ�