KTR | కాంగ్రెస్ పార్టీ ఓటమికి రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత
Korukanti Chander | అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలనీ.. తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప స్వామి దీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భగవంతుడిన�
AIADMK | తమిళనాడు (Tamil Nadu) లో అధికార డీఎంకే (DMK) పై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సీఎం స్టాలిన్ (CM Stalin) నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణ చేసి�
Harish Rao | సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆదివారం తెలంగాణభవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎండగట్టారు. శనివారం అసెంబ�
Rice produce | వరి ధాన్యం (Rice) ఉత్పత్తిలో భారత్ (India) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనా (China) ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర �
Gold raise | వెనెజువెలా పరిణామాలతోపాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం ధరలకు రెక్కలు తొడిగాయి. అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో సోమవారం బంగారం, వెండి �
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా
British MP | జమ్మూకశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్మన్ (Bob Blackman) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ను భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు.
Harish Rao | అసెంబ్లీలో తాము పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే.. వాళ్ల బండారం బయటపడుతుందనే తమకు అవకాశం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అయినా తాము ఊరుకునేది లేదని, కృష్ణా జలాల్లో కాంగ్రెస్ ప్రభుత్
Harish Rao | తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేసీఆర్ ఊదాసీనత వల్ల తెలంగాణ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించడంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నీటి వాటాలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిండంట�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో సాగునీటి ప్రాజెక�
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని సుక్మా జిల్లా (Sukma district) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు
Edulapuram | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. అందుకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
Jogu Ramanna | మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి ప్రయత్నించ