శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సోమవారం జూరాల ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి 20,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,491 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
Srisailam | శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కుమారస్వామికి షష్టి పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర దీపార్చన చేశారు.
ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ కొద్ది రోజుల కిందట �
దేశం ఆశ్చర్యపడేలా త్వరలోనే ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆ�
Gaddar | ప్రజాగాయకుడు గద్దర్కు శాసనసభ, ప్రభుత్వం నివాళి అర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. శాసనసభలో మంత్రి �
TS Minister KTR | తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒక్క కేసైనా నమోదైందా? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శాసనమండలిలో ఆదివారం స్వల్ప కాలిక చర్చకు సమాధానం ఇస్తూ తమప�
Team India | వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో టీం ఇండియాకు మరో షాక్ తగిలింది. రెండు వికెట్లు మిగిలి ఉండగానే 153 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించింది.
KTR | నలుగురు నేతలు ఉంటే ఐదుగురు సీఎంలు ఉండే పార్టీలొద్దు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనమండలిలో రాష్ట్ర ప్�
CM KCR on Gaddar | ప్రజా గాయకుడు గద్ధర్ భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభ
CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
Gaddar | ప్రజా గాయకుడు గద్దర్ కు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నివాళులర్పించింది. ఆయన మరణ వార్త తెలియగానే అసెంబ్లీలో శాసనసభ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించార�