Weather Update | నైరుతి రుతుపవనాలు తిరుగోమనానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గు�
X Corp Down | నిలిచిన ఎక్స్ కార్ప్ సేవలు..! ధ్రువీకరించిన డౌన్ డిటెక్టర్..!X Corp Down | మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (Twitter) సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్ చేయడం, రీ ఫ్రీష్ చేయడంలో యూజర్లు ఇబ్బందులను ఎద�
Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అ�
CM KCR | భారత ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతం, రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తె�
Indian Student Jahnavi | అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల మృతిచెందడం, ఆమె మరణంపై ఓ పోలీస్ అధికారి ఎగతాళిగా మాట్లాడటంపై సీటెల్ మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణ కోరారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మా�
CM KCR | జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోకెల్ల అత్యుత్తమ వైద్యసేవలు అంద�
CM KCR | నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా యావత్ తెల�
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనే
Crime news | దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారుతున్నది. అక్కడ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని అలీ విహార్ ఏరియాలో దారుణ హత్య జరిగింది. చిన్న గొడవను మనుసులో పెట్టుకుని బైకులపై వచ్చిన మూక ఓ వ్యక్త�
TTD | ఈ నెల 18 నుంచి తిరుమల-తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 18,19 తేదీల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. తిరుమలలో పర్యటిస్తారు.
Anantnag Encounter | దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్లో నాలుగో రోజు ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కోకెర్నాగ్లోని దట్టమైన అడవులు, పర్వతాల మధ్య పోలీసులు, భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తర ఆర్మీ
Erik Solheim | స్వయంగా ముఖ్యమంత్రి పచ్చదనంపై దృష్టి పెట్టడం శుభపరిణామమని ప్రముఖ పర్యావరణవేత్త, గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగ
TSRTC | టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల నూతన
భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల్లో సంస్థ నిర్�