Minister Harish Rao | కాంగ్రెస్ నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కాంగ్రెస్ ఓ జూటాపార్టీ అంటూ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్ బార్�
Floods | ఒడిశా జగత్సింగ్పూర్లో భారీ వర్షాలకు వరద పోటెత్తుతున్నది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.
Dusharla Satyanarayana | తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని రాఘవపురం గ్రామ వాసి.. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త దుసర్ల సత్యనారాయణ విశిష్టత తెలిపే `ఇండియా`స్ గ్రేట్ హార్ట్ దుసర్ల సత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ లేఖ ద్వారా తెలిపారు.
WHO | కొవిడ్-19 మూలాలపై నిజ నిర్ధారణకు చైనాపై ఒత్తిడి కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ (డీజీ) టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రోయెసస్ తెలిపారు.
BRS Parliamentary Party | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై కేంద్రం రహస్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల కోసం నిర్వహించిన అ
Redco Chairman Y Satish Reddy | గెలుపు గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి తేల్చి చెప్పారు.
Minister Harish Rao | కాంగ్రెస్ గ్యారెంటీలపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఇచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు అంటూ సెటైర్లు వేశారు. కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్ప�
TS Minister Jagadish Reddy | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహడ్ గ్రామ సీపీఎం వార్డు సభ్యుడు పల్లపు యాదమ్మ, మల్లయ్యలతో పాటు 20 మంది బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్లో చేరారు.
TS Minister Satyavati Rathode | కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తెలంగాణ మహిళలు విశ్వసించరని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, 75 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీ లేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో బ�
Srivari Brahmotsavam | సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆదివారం అంకురార్పణ జరిపారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి
NASA | విశ్వంలో ఎన్నో నిగూఢ రహస్యాలున్నాయి. విశ్వం, గ్రహాల ఆవిర్భావం తదితర రహస్యాలను
ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. వీరికి జేమ్స్వెబ్ టెలిస్కోప్ ఎంతో సహాయం అందిస్తున్నది. ఇప్పటికే ఎ�
Nipah Virus | కేరళను నిపా వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. రోజు రోజుకు వైరస్ విస్తరిస్తుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరో వైపు వెయ్యి మ�