సూర్యాపేటలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సకుటుంబసమేతంగా శమిపూజలో పాల్గొన్నారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక
హైదరాబాద్ నగరంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో జనం రావణదహనం నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. సనత్నగర్లోని హనుమాన్ టెంపుల్లో, అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణ దహ�
Dussehra | ప్రతి గ్రామంలో దసరా సంబురాలు కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం గ్రామస్తులు దసరా పండుగకు దూరంగా ఉన్నారు. దసరా పండుగ కోసం కొత్త బట్టలు కొన్నారు. పిండి వంటలు చేసుకున్నారు. ఆడబ
Dhvani missile | రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి (Hypersonic Missile) ప్రయోగాలను ముమ్మరం చేస
Rajnath Singh | పాకిస్థాన్ సర్ క్రీక్ ప్రాంతంలో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, చరిత్రతో పాటు భౌగోళికంగా రూపురేఖలు మారిపోయేలా గట్టి సమాధానం ఇస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
Health Tips | నాభి శరీరానికి కేంద్ర బిందువని ఆయుర్వేదం చెబుతున్నది. నాభి శరీరంలోని ప్రతి భాగానికి అనుసంధానమై ఉంటుంది. నాభిలో నాలుగు చుక్కల స్వదేశీ ఆవు నెయ్యి వేసి మర్దన చేయడం వల్ల పలు వ్యాధులను నివా
NCRB Report | దేశంలో 2023లో వరకట్న సంబంధిత నేరాలు 14 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక 'భారతదేశంలో నేరం 2023' ప్రకారం.. ఏడాది పొడవునా 15,489 కేసులు నమోదయ్యాయి. అదనంగా వరకట్నం వేధింపుల కారణంగా 6,156 మం
NCRB Report | నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2023 తాజా నివేదికను విడుదల చేసింది. భారత్లో ప్రమాదాలు, మరణాలు, ఆత్మహత్యలు దిగ్భ్రాంతికరమైన గణాంకాలను వెల్లడించింది. భారత్లో అడవి జంతువులు, పాముకాటు మరణ�
Elon Musk | టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 500 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా నిలిచారు. టెస్లా షేర్లలో పెరుగుదల, ఇతర టెక్ కంపెనీల విలువల పెరుగుతున
Planes Collided | అమెరికాలోని న్యూయార్క్లోని లాగార్డియా విమానాశ్రయంలో బుధవారం టాక్సీవేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. రెండు విమానాలను డెల్టా ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. ఈ ప్రమ
సుధీర్బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల ఆధారంగా భారీ గ్రాఫిక్
రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మటన్ సూప్'. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్' ఉపశీర్షిక. రామకృష్ణ వట్టికూటి దర్శకుడు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
Rains | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల