ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఖమ్మం-విజయవాడ (Khammam-Vijayawada) ప్రధాన రైలు మార్గంలో చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavanch Railway Station) ను ఇటీవల ముసివేశారు.
Asia Cup | టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో జరుగనున్న ఆసియా కప్ ఆడనున్నాడు. ఈ మేరకు అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు సమాచారం అందించినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని �
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి మెదక్కు చెందిన భక్తుడు ఏ శ్రీనివాస్రెడ్డి విరాళం అందించారు.
Asia Cup | టీమిండియా త్వరలో ఆసియా కప్లో ఆడనున్నది. టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. త్వరలోనే జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నది. ఈ క్రమంలో టీమిండియాకు శుభవార్త అందింది. భారత టీ20 జట్ట
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. తుగ్గిలి నాగేంద్ర అనే భక్తుడు కుటుంబంతో వంద గ్రాముల బంగారంతో కాసుల పేరును చేయించి శనివారం ఆలయంలో అ
GST | ఈ ఏడాది అక్టోబర్ నాటికి వస్తు సేవల పన్ను (GST)ని సరళీకృతం చేసి, పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో తెలిపారు.
Foreign Ministry | అమెరికా, రష్యా మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్వాగతించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన �
Srisailam | కృష్ణాష్ణమి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలోని గోకులంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి ప�
IMD Red Alert | తెలంగాణలో ఈ నెల 19 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రాంతం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని.. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్త�
Rahul Gandhi | బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 17 నుంచి బిహార్లో ఓటు అధికార్ యాత్ర చేపట్టనున్నారు. �
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతున్నదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. స్వాతంత్య్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు.