Mahesh Jirawala | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సినీ నిర్మాత మహేశ్ జిరావాలా (34) మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తే
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆలౌవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్ 42 పరు�
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. రెండోరోజు తొలి సెషన్లో నాలుగు వికెట్లు నష్టపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 454 పరుగులు �
Operation Sindhu | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు చేపట్టి భారతీయులను ఇరాన్ న�
Weather Update | తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో
మెట్టుగుట్ట దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షులు మండల భూపాల్ డిమాండ్ చేశారు.
Bihar CM | బీహార్లో మహిళలకు సామాజిక పెన్షన్ను పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400 గా ఉన్న పెన్షన్ను ఇప్పుడు రూ.1100 లకు పెం�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
సంగారెడ్డి జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులలో ఒకటైన జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) నారింజ వాగు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పట్ల ప్రజాప్రతినిధులు, అధికారుల
మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు.
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నేరుగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని రామాయంపేట డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శిరీష చెప్పారు. శుక్రవారం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు.
Viral news | ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అలీగఢ్ (Aligarh) కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా.. తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్ (Rampur) లో ఓ వ్యక్తి కాబోయే కోడలును పెళ్లి చేసుకుని జంప్ అయ్యాడు.
Manish Sisodia | పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం కేసులో ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు (Senior leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఏసీబీ ముందు హాజరుకానున్నారు.