Prabhas Birthday | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం యూరప్లో వున్నారు. ఆయన మోకాలికి చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే. ఈ ఏడాది పుట్టిన రో�
Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola ). తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్ర
Hanumakonda | కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్గా గుర్తించారు. ప్రసాద�
Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఫిట్నెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మహేష్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన లేటెస్ట్ లుక్ ఒకటి బ�
BRS Party | కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్న రోడ
Victory Venkatesh | సంక్రాంతికి ఆల్రెడీ అరడజన్ సినిమాలు ఉండగానే తాజాగా వెంకటేష్ (Daggubati Venkatesh) కూడా వస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (Saindhav). ఈ సినిమాను జనవరి 13న రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Fire Accident | ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.
Shubman Gill | భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్
Road Accident | మేడ్చల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ చెక్పోస్ట్ - కిష్టాపూర్ మార్గంలో ఈ ప్రమాదం చోటు చే�
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా టీటీడీకి రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.
Telangana | తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది కమిషనర్లు, ఎస్పీలను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. వారి స్థానంలో కొత్త వారిని నియ
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. 2004 జనవరికి సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదుల ఆన్లైన్ బుకింగ్ ష