New Revenue Mandals | తెలంగాణలో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
Fifth earthquake | నేపాల్ ఇవాళ వరుస భూకంపాలతో దద్ధరిల్లుతున్నది. మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించగా, సాయంత్రం 5 గంటలకు మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
Producer VA Durai | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత వీఏ దురై (59) కన్నుమూశారు. ఆయన సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Earthquakes | పొరుగున ఉన్న నేపాల్ మంగళవారం వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. ఇవాళ మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. ముందుగా మధ్యాహ్నం 2.25 గంటలకు 4.6 తీవ్రతతో భూమి కంపించింది.
Crocodile | నదిలో ఉండాల్సిన మొసలి దారితప్పి బయటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది. నది పక్కన ఉన్న రైలు పట్టాలు దాటబోతుండగా అటుగా వచ్చిన రైలు మొసలి తలపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో మొసలి తల ఛిద్రమైంది.
Asteroid | అంతరిక్షంలో లక్ష్యం లేకుండా విశాలమైన భారీ గ్రహశకలం తిరుగుతున్నది. దీనికి స్థిరమైన మార్గం, గమ్యం లేదని.. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ‘కాస్మిక్ నోమాడ్’ పలుసార్లు ఇతర అంతరిక్ష వస్తువులు, గ్రహాలకు సమీప�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాల మొదలైన సూచీలు ఏమాత్రం కోలుకోలేదు. పొద్దంతా ఈ వారంలో ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనున్నది. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూ�
Fire Accident | గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ నగరంలోని బాంబే మార్కెట్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Maharashtra | మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని ఆర�
TNGO-PRC | రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని ఏర్పాటు చేసినందుకు సీఎం కే చంద్రశేఖర్ రావుకు టీఎన్జీఓస్ కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వ�
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. మంత్రి సత్యవతితో కలిసి ఎర్రబెల్లి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కలెక్టర్లు, ఇ
TS PRC | తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్గా ఎన్
Minister Harish Rao | సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు.. మెదక్ నియోజకవర్గానికి గంగిరెద్దులు వస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పందించారు. ఓట్ల కోసం డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేటోడు కావాలా? ఆపదలో మనకు