Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో మరోసారి వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321కి చేరింది. ఎన్సీఆర్ పరిధిలో 27 ప్రాంతాల్లో వాయు కాలుష్యం దారుణంగా ఉండగా.. ఆరు ప్రాంతాల్లో మరిం�
Duputy CM | సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణరావు మంత్రికి వ�
KCR | భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాయం నుంచి కోలుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా.. ఇవ�
Renu Desai | సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం సరైన జర్నలిజం కాదని ప్రముఖ నటి రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. విడాకులు తీసుకోవడం నేరమేమీ కాదని పేర్కొన్నారు.
Fake Gold Biscuits | తుపాకీ గురిపెట్టి ఒక వ్యాపారికి నకిలీ బంగారం బిస్కట్లు విక్రయించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని జార్ఖండ్ లోని పాలాము జిల్లా పోలీసులు తెలిపారు.
Court verdict | మహ్మద్ ప్రవక్తకు సంబందించి వ్యంగ్య చిత్రాలను చూపించాడనే కోపంతో ఫ్రాన్స్లో టీచర్ను అత్యంత కిరాతకంగా తలను తెగనరికి చంపిన కేసులో ఫ్రెంచ్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు టీన
FICCI | కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిక్కీ (FICCI) 96వ ఏజీఎంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థికాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భా�
Assam CM | అసోం రాష్ట్రం ఒకప్పుడు మయన్మార్లో భాగంగా ఉండేదంటూ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాష్ట్ర చ�
Fake Officer Arrest | తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిసిటీ సెల్లో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పోట్రోకాల్ ఆఫీసర్ పేరుతో పలువురికి ఉద్యోగాలను ఇప్పిస్తానని, ల్యాం�
Narayana Murthy | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశ యువత వారంలో 70గంటలు పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైం
Israel forces | హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ బలగాలకు మధ్య యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో ఆ ప్రాంతమంతా మారణహోమం కొనసాగుతున్నది.
US Embassy | ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్లు పడ్డాయని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్లో ఈ మధ్య కాలంలో అమ�
CP Joshi | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులు గడిచినా రాజస్థాన్ కొత్త సీఎం ఎవరో ఖరారు చేయడంలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్