Telangana Minister Talasani | తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక తారక రామారావును ఎప్పటికీ మరువలేనని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
Minister Jagadish Reddy | మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram). ఇక అయన చాలా రోజుల గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీర�
మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్లో ఈ భారీ బడ్జెట్తో సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జ
CM KCR | మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతుల రక్తం తాగేందుకేనా? ధరణిని బంగాళాఖాతం వేసేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్న
DRDO | భారత్లో ఎల్ఏసీ మార్క్-2 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ల తయారీకి మార్గం సుగమమైంది. జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్ జెట్ల ఇంజిన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది.
ANIMAL- Arjan Vailly | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిని�
Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్�
Team India | 20 ఏండ్ల క్రితం జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా ఎనిమిది విజయాలతో ఫైనల్ కు వెళ్లిన టీం ఇండియా.. ఈ దఫా పది మ్యాచ్ ల్లో విజయాలతో ఫైనల్ కు చేరుకున్నది.
KL Rahul | గతంలో వికెట్ కీపర్ కం సారధిగా ఎంఎస్ ధోనీ.. రివ్యూకి వెళితే.. అంపైర్ తడబడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు టీం ఇండియా సారధి రోహిత్ శర్మ కూడా.. ప్రస్తుత కేఎల్ రాహుల్.. రివ్యూకు వెళ్లాలంటేనే రివ్యూకు అప్పీల్ చేస్�
CM KCR | భారత్ జోడో యాత్ర అనేది ఒక జోక్.. కాంగ్రెస్ పార్టీ విఫల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పా�