Srisailam | శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. రాత్రిళ్లు ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచరిస్తున్నది. తాజాగా రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర కనిపించింది. స్థానికులు, అక్కడికి వచ్చని పలువుర�
New Year Restrictions | న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో భాగ్యనగరం వాసులు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2024 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ మేరకు హైదరాబాదీలు ఏర్పాట్లు చేసుకున్నార�
Road accident | వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.
Tehreek-e-Hurriyat | జమ్మూ కశ్మీర్కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉపా (UAPA) చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వెల్లడించారు.
MLA T Harish Rao | తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలను అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అందిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చెప్పారు.
H-1B Visa | భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ సహా పలు క్యాటగిరీల వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పెంచేసింది. ఫిబ్రవరి 26 నుంచి పెంచిన ఫీజులు అమల్లోకి వస్�
Vinesh Phogat | బీజేపీ ఎంపీ, భారత ర్లెజింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతున్నది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ�
CM Revanth Reddy | రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడుచుకోవడం సరికాదని, యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సీఎం రేవంత్రె�
Jagadish Reddy | దేశంలో అప్పుల్లేని రాష్ట్రాలు ఉన్నాయా? అని మాజీ విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. �
CM Revanth Reddy | మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని పం�
NRI News | ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు 122వ జయంతి సందర్భంగా ఆయనకు శుక్రవారం ఆన్ లైన్ వేదికగా శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర
CM Revanth Reddy | ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ నివ్వడం ద్వారా ఉద్యోగ
COVID-19 | వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు.
MLC Kavitha | ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును బట్టి భద్రతను కేటాయిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాన్వాయ్ని భద్రతకు అనుగుణంగా ఎలా, ఎక్కడ తీర్చిదిద్దాలన్నది ప�