Pak | ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామమని యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం, నాయకులు మాత్రం అంగీకరించరు. ఉగ్రవాదులను యోధులుగా, స్వాతంత్య్ర పోరాట యోధులుగా చెప్పుకుంటుంది. అయితే, అప్పు�
Kukatpally | కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో నిన్న స్వరూప అనే మహిళ మృతి చెందగా.. బుధవారం సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రిక
Weather Update | తెలంగాణలో రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాల�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 25,500 పాయింట్ల దిగువకు చేరింది. గ్లోబల్ మార్కెట్లోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పొద్దంతా మార్కెట�
Virat Kohli | టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలనే తన నిర్ణయంపై తొలిసారి విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. ఈ నెల లండన్లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో విరాట్ పాల్గొన్నాడు. ఇంగ్లాండ�
FSSAI Warn | ప్రోటోకాల్స్ పాటించని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల 70 మంది ప్రతినిధులతో ఎ�
తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ జాబితాను జాగ్రత్తగా సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రైతు వేదికలో దౌల్తాబాద్, రాయపోల్ బీఎల్వోలకు ఓటరు నమోదుపై మంగళవా
తెలంగాణలో సమగ్ర సాంస్కృతిక విధానం తీసుకురావాలని పలువరు వక్తలు పిలుపునిచ్చారు. సంస్కృతిని నిర్మించేది ముగ్గురు వ్యక్తులు శాస్త్రజ్ఞుడు, కళాకారుడు, శ్రామికుడని పలువురు వక్తలు పేర్కొన్నారు.
Co-Operative | దేశంలోని అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంకుల (Co-Operative Banking Sector) మొత్తం పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ మార్చి 2025 నాటికి రూ.2.9 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2020తో పోలిస్తే గత ఐదేళ్లలో 1.8 రెట్లు పెరిగింది. ఈ సమాచారం నేషనల్ �
Trade Deal | త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముం�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. యూఎస్ సుంకాల ఉద్రిక్తతలు సెంటిమెంట్పై ప్రభావం చూపడంతో మార్కెట్లు నిదానంగా కదలాడాయి. భారత్-యూఎస్ వాణిజ్య చర్చలు నిలిచిన నేపథ్యంలో పెట్టుబ�
Heavy Rains | తెలంగాణలో రాబోయే మూడురోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్
Srisailam Dam | శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశ�