Pahalgam Attack | పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ భారత్కు సంఘీభావం ప్రకటించారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట�
EC Vs Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎదురుదాడి చేశారు. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చారు. బిహార్ ‘సర్’ అంశంపై ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స
Krishna Projects | కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో అధికారులు మూడు గేట్�
Rahul Gandhi | ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ఆరోపణలను తీవ్రం చేశారు. ఓట్ల విషయంలో బీజేపీ (BJP) తో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు యావత్ దేశానికి తెలిసిందన్నారు.
PM Modi | నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో దాదాపు రూ.11వేల కోట్ల విలువైన రెండు కీలకమైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ఢిల్లీ సెక్షన్లోని ద్వారకా ఎక్స్ప్రెస�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
TG Rains | తెలంగాణలో గతవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఖమ్మం-విజయవాడ (Khammam-Vijayawada) ప్రధాన రైలు మార్గంలో చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavanch Railway Station) ను ఇటీవల ముసివేశారు.
Asia Cup | టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో జరుగనున్న ఆసియా కప్ ఆడనున్నాడు. ఈ మేరకు అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు సమాచారం అందించినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని �
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి మెదక్కు చెందిన భక్తుడు ఏ శ్రీనివాస్రెడ్డి విరాళం అందించారు.
Asia Cup | టీమిండియా త్వరలో ఆసియా కప్లో ఆడనున్నది. టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. త్వరలోనే జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నది. ఈ క్రమంలో టీమిండియాకు శుభవార్త అందింది. భారత టీ20 జట్ట
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. తుగ్గిలి నాగేంద్ర అనే భక్తుడు కుటుంబంతో వంద గ్రాముల బంగారంతో కాసుల పేరును చేయించి శనివారం ఆలయంలో అ
GST | ఈ ఏడాది అక్టోబర్ నాటికి వస్తు సేవల పన్ను (GST)ని సరళీకృతం చేసి, పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో తెలిపారు.
Foreign Ministry | అమెరికా, రష్యా మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్వాగతించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన �