Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
Siren Movie | తమిళ నటుడు జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘సైరన్’ (Siren). ఈ సినిమాకు అన్నాత్తే, విశ్వాసం, హీరో చిత్రాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్(Antony Baghyaraj) దర్శకత్వం వహించాడు. గ�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మరోసారి ఆల్టైమ్ హైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నా.. దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Srisailam | శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు బుధవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
TS Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందన
Road accident | అనంతపురం(Anantapur) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఓ బస్సు(Bus accident) డివైడర్ను ఢీకొని పంట పొలాల్లోకి(Crop fields) దూసుకెళ్లింది.
Pothina Mahesh | ఏపీ(Andhrapradesh) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్లో జరిగే అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ�
Rahul Gandhi-BRS | ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాల్లేకుండా బీఆర్ఎస్ పార్టీ, పార్టీ అధినేత కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆ�
BRS Working President KTR | కాళేశ్వరం ప్రాజక్టుపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా దాని ప్రయోజనాలు మాత్రం ప్రజలముందు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ న�