TS TET | టెట్ ఫీజు పెంపు సరికాదని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్రెడ్డికి సుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు పేపర్కు రూ.1,000.. రెండు పేపర్లకు రూ.2వేలకు పెంచడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ముగ్గురిపై దాడిచేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేళ క్రికెట్ లవర్స్కు జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్తో ఒక రోజు వ్యాలిడిటీతో 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే యాక్టివ్ ప్లాన్ ఉ�
Naveen Patnaik - Narendra Modi | ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. త్వరలో జరిగే ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయని తెలుస్తున్నది.
Ponmudi | సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు అంగీకరించారు. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో
Congress Party | లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతలకు హస్తం పార్టీ టికెట్ నిరాకరించింది.
Congress List | లోక్సభ ఎన్నికల కోసం ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి స్థానానికి సునీత మహ�
Kejriwal- ED | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘కుట్రదారు’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Begumpet | గుర్తు తెలియని అగంతకుడు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగాడు. తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి ప్రవేశించగా తల్లీ కూతుళ్లు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టారు.
Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయకుండా నివారించాలని సుప్రీంకోర్టులో ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎదురుదెబ్బ తగిలింది.
Jagadish Reddy | మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని.. ఆ అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రైతుల కోరిక మేరకు ఆయన చేపట్టిన
Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల తనిఖీలను పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ గురువారం ఖండించారు.