Election Commission | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా
రనౌత్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకులు సు�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం (మార్చి 22) ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్పై గురువారం కోర్టు విచారణ జరుపనున్నది.
Delhi High Court | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో నిరాశే ఎదురైంది. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్�
Flights Collision | ఒకే రన్ వేపైకి వచ్చి రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన కోల్కతా విమానాశ్రయంలో చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన�
SBI Debit Card Charges | ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డెబిట్కార్డుల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమలుల�
Stock Market Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. పొద్దంతా లాభాల్లోనే ట్రేడయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్
Fema Case | ఫెమా కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరిని ఈ నెల 28న విచారణ కోసం ఢిల్లీకి రావాలని కోరింది.
Teachers | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా
Solar Storm | అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో ఇంత బలమైన సౌర తుఫాన్ భూమిని తాకడం ఇదే తొలిసారి. ఈ తుఫాన్ ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతా
Baltimore Bridge | అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో బ్రిడ్జిని ఢీకొట్టిన కార్గోషిప్ లో 22 మంది నావికులు ఉన్నారు. నావికులంతా భారతీయులేనని, వారంతా క్షేమమని తెలుస్తున్నది.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చేనెల ఆరో తేదీ నుంచి జరిగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల పాదయాత్ర భక్తి బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల భక్తి బృందాలతో ఈఓ డీ పెద్దిరాజు సమావేశం అయ్య
Baltimore | అమెరికా బాల్టిమోర్లో ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెనను వాణిజ్య నౌక ఢీకొట్టడంతో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఢీకొట్టిన కంటెయినర్ షిప్లోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. ఈ విషయాన్ని షిప్ మే