KCR | పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబ�
KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకా�
Encounter | ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ముందుగా 18 మంది మరణించినట్లుగా వెల్లడించి�
Bombay High Court | పరిహారం బహుమానం కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ భర్త కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. పంప్ హెల్పర్గా ప�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సందేశం వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం మీడియా సమావేశంలో సీఎం స�
TS Weather | తెలంగాణలో రాగల మూడురోజుల్లో నాలుగు రోజుల పాటు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే �
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. గతవారం రికార్డు స్థాయిలో 75వేల మార్క్ను దాటిన సెన్సెక్స్ తాజాగా 73వేల పాయింట్ల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవరాల
Nalin Negi | భారత్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్ నలిన్ నేగీ నియామకమయ్యారు. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక సీఈవోగా పని చేస్తున్నారు.
Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్లో మరోసారి భారీగా పెరిగాయి.
Onion exports | శ్రీలంక దేశానికి పరిమిత పరిమాణంలో ఉల్లిగడ్డ ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉల్లిగడ్డ ఎగుమతులకు అనుమతినిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ.. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్�
Ayodhya | ఈ ఏడాది డిసెంబర్ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు రామ మందిరం నిర్మాణ కమిటీ ప్రకటించింది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో రామనవమి ఉత్సవాల సన్నాక సమావేశం జరిగ�