రైతు భరోసా(రైతు బంధు)ను ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా జిల్ల
Life On Mars | ఈ విశ్వంలో మనం ఒంటరి కాదని.. ఎక్కడో ఒక చోట జీవిరాశి ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సౌర మండలంలో ఉన్న గ్రహాలతో పాటు సుదూర విశ్వంలో జీవరాశి కోసం అన్వేషిస్తున్నారు. మన భూమికి దగ్గ
ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మూడో కౌన్సెలింగ్ లో కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక ఓపెన్ క్యాటగిరీ సీటు ఖాళీగా ఉంచాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Pimples | యవ్వనంలో ఉన్న చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్తో కప్పేసుకుంటారు. మ�
Health Tips : చాలామంది ఉదయం లేవగానే వాష్రూమ్కు వెళ్లి, బ్రష్ చేసుకున్న తర్వాతనే ఏదైనా తాగడం గానీ, తినడంగానీ చేస్తారు. అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. నోరును శుద్ధి చేసుకోకుండా ఏదైనా తింటే ఆరోగ్యం దె
Maldives | మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. ఆ దేశం పర్యాటకరంగంపైనే ఆధారపడి ఉన్నది. అయితే, గతకొద్ది ఆ దేశానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో విదేశీ కరెన్సీకి భారీగా కొరత ఏప్పడింది. మాల్దీ�
RJD | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand assembly polls) తేదీ దగ్గర పడుతుండటంతో అధికార జేఎంఎం-కాంగ్రెస్ పార్టీల కూటమి సీట్ల పంపకంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. జార్ఖండ్లోని మొత్తం 81 స్థానాలకుగాను కాంగ్రెస్, జేఎంఎం కలి�
GST | కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో బాటిల్ వాటర్, సైకిల్స్, నోట్బుక్స్ రేట్లు తగ్గే అవకాశం ఉన్నది. ఆయా వస్తులపై జీఎస్టీ రేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ మంత్ర
HD Kumaraswamy | భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని పేర్కొన్నారు.
TG Rains | తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
PM Modi | రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'ఈ ప్రమాదం హృదయ విదారకం' అని పేర్కొన్నారు. మృతుల్లో అమాయక చిన్నారులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక