TG Rains | తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
PM Modi | రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'ఈ ప్రమాదం హృదయ విదారకం' అని పేర్కొన్నారు. మృతుల్లో అమాయక చిన్నారులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక
Bomb threats | ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్, కాల్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. ఎప్పుడూ ఏదో ఒక చోట బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉ�
MLA Madhavaram | మైత్రినగర్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కూకట్పల్లి(Kukatlatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram) అన్నారు.
Maha Kumbh 2025 | కుంభమేళాలో పాల్గొనడం హిందువుల కల. జనవరి 13న మహా కుంభమేళా మొదలై.. ఫిబ్రవరి 26 వరకు సాగనున్నది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు మహా కుంభమేళాకు తరలిరానున్నారు. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. యూపీ సీఎం యో�
CNG Price | సీఎన్జీ వాహనదారులకు త్వరలో షాక్ తగలబోతున్నది. రాబోయే రోజుల్లో సీఎన్జీ ధర రూ.4 నుంచి రూ.6 వరకు పెరగనున్నది. అయితే, ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెరుగుతున్న సీఎన్జీ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్�
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు విద్యార్థుల మృతికి సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయా�
Ramdas Athawale | మహాయుతిలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎక్కవ సీట్లు కోరడం లేదని, కేవలం ఐదు సీట్లు మాత్
Ekta Kapoor | ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆల్ట్ బాలాజీ బోల్డ్ కంటెంట్ ‘గంధీభాత్’ వెబ్ సిరీస్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏక్తా కపూర్తో పాటు ఆమె తల్లి శోభా కపూర్పై పోక్
Lawrence Bishnoi | సల్మాన్ ఖాన్ను బెదిరించి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసుల్లో వినిపిస్తున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. ప్రస్తుతం ఈ గ్యాంగ్స్టర్ గుజరాత్లోని సబర్మతి జైలుల
Transport department | తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. కొందరు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై ఉన్న టీఎస్ సిరీస్ను టీజీ సిరీస్గా మార్చుకుంటుండటంపై రవాణా శాఖ అధికారులు స్పందించారు.
‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రమేష్ చెప్పాల. తెలంగాణ నేపథ్య కథాంశంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘లగ్గం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంద