Guruprasad | భారతీయ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్నది. కన్నడ నటుడు, దర్శకుడు గురు ప్రసాద్ (52) మృతి చెందారు. ఉత్తర బెంగళూరులోని దసనాపురలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. మదనాయకనహల్లి పోలీసులు సంఘ�
Grenade Blast | సెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా ఆదివారం మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్సీ సమీపంలో రద్దీగా ఉం�
Kanguva | తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స�
Sri Nagar Encounter | జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ తెలిపారు.
Rajinikanth | శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. కమల్ హాసన్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నది. హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్కుమార్ పెర
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో వైభవంగా జరిగే కార్తీక మాసోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులతో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు అధికారులు, ఇతర సిబ్బందికి ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజీ నాయక్ హ
Dinosaur Skeleton | ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్లలో ఒకటైన వల్కాన్ను ఈ నెల 16న ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వేలం వేయనున్నారు. డైనోసార్ అస్థిపంజరం బిడ్ నమోదు కాకముందే ధర 11 నుంచి 22 మిలియన్ అమెరికా డాలర్లు (దాదాపు రూ.
Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన మనోహరాబాద్ మండల పరిధిలోని పోతారంలో ఈ దుర్ఘటన చోటు చేస
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు దర్శన
Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తిం�
Hyd Metro | మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండోదశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రెండో దశ పనులు చేప
Encounter | శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని సైన్యం ఐఈడీ పేల్చి వేసింది. ఆ తర్వాత ఇల్లంతా పొగతో నిండిపోయింది.
Shreyas Iyer | కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కప్ను అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను కాదని మరో ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులందరినీ షాక్కు గురి చేసింది. అయితే, అయ్య�
NSE Mobile APP | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) అధికారిక మొబైల్ యాప్ ఎన్ఎస్ఈఇండియా ( NSEIndia) ప్రారంభించింది. అలాగే, వెబ్సైట్ను సైతం విస్తరిస్తున్నట్లు పేర్కొంది. దీపావళి సందర్భంగా పదకొండు ప్రాంతీయ భ�
Harish Rao | రేవంత్రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలులో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ గత తొమ్మ�