Prachand Helicopter | భారత సైన్యం చారిత్రాత్మక ఫీట్ను సాధించింది. ప్రచండ హెలికాప్టర్తో అత్యంత ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ హెలికాప్టర్ భారత్లోనే తయారుకావడం విశేషం. భారత సైన్యం వీడియోను అఫీషియల్ సోషల్ మీ
అశోక్ గల్లా అనగానే పరిచయం మొదలయ్యేది సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మరో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అనే. ఆయన ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా చేశారు. ఇప్పుడు రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో వచ్చేందు�
Mohammad Shami | ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టుకు ఒక శుభవార్త అందింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చీలమండ గాయంతో దాదాపు ఏడాదిగా జట్టు�
తమిళ కథానాయకుడు కమల్ హాసన్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తన పేరుకు ముందు అభిమానంతో అందరూ పిలుచుకుంటున్న ఉలగనాయన్తో కానీ ఇక ఎలాంటి స్టార్ ట్యాగ్స్తో పిలవొద్దని, కమల్ లేదా కమల్ హాసన�
Rahul Gandhi-BJP | వచ్చే వారం జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పనిసరిగా మందలించాలని బీజేపీ కోరింది.
Health tips | ఆలుగడ్డలను చాలామంది ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ కూర ఎంతో రుచిగా ఉండటమే అందుకు కారణం. ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్న కారణంగా కొందరు ఆలుగడ్డలను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటారు. ఇలాంటప్పుడు తేమ కారణంగా ఆలుగ
Health tips | దేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది గుండె రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యానికి కీడు చేసే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక�
Garuda Shakti 2024 | 'గరుడ శక్తి' పేరిట భారత్, ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడిగా ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమైన ఈ ప్రత్యేక �
Maharastra elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ తేదీ దగ్గరపడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది.
Dengue | దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 2,431 మంది డెంగీ బారినపడగా.. ఈ నెల తొలి 10 ర�
YS Jagan | కేవలం సీప్లేన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు.
Srisailam | దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఉండేందుకు వసతి గృహాలు లేకపోవడంవల్ల ఎదుర్కొనే సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.