నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలోని దుందు భీ నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. అక్కడి చేరుకున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసులతో సైతం
IT Raids | హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా స
Road Accident | కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్కతా కోర్టు సంచలన �
KTR | కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వ�
Fire Accident | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్�
Cold Weather | తెలంగాణలో రెండురోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర�
Etala Rajendar | మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్పై కేసు నమోదైంది. ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్తో పాటు 30 మంది �
టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై, ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తాజాగా నిర్ణయించింది.
ఒకవైపు నిరసనలు.. మరోవైపు నిలదీతలతో గ్రామసభలు జనాగ్రహానికి గురయ్యాయి. హామీల అమలులో విఫలమైన రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లబ్ధిదారుల ఎంపిక జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంతో �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న రాజీవ్ పార్క్ పక్కనున్న 33/11 సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ మంగళవా రం సాయంత్రం ఒక్కసారి గా పేలిపోయింది. భారీ శబ్ధంతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్క
విధి నిర్వహణ, రోజు వారీగా ఎదరయ్యే ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ప్రతిఒక్కరికీ దైనందిన జీవితంలో శారీరక వ్యాయమం తప్పనిసరిగా ఉండాలని, అందులో పోలీసులకు ఇది మరింత కీలకమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష�
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�