రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రినా..? అంత మంత్రులదే హవా అని విమర్శలు రాష్ట్రంలో కోడైకొస్తున్నాయి.. రాష్ట్రాన్ని పాలించే సోయి లేక ఎవరికి వారే ముఖ్యమంత్రులం అన్నట్లు వ్యవహరించడంతో ర�
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆక్టోపస్ బృందం శనివారం మాక్ డ్రిల్స్ నిర్వహించింది. శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రిల్స్ చేపట్టారు. భద్రతాపరమైన అంశాలపై �
Blood Moon | ఖగోళ ప్రియులకు గుడ్న్యూస్. వచ్చే నెల సెప్టెంబర్ 7న అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపురంగులో మెరిసిపోనున్నాడు. దీన్ని బ్లడ్మూన్’గా పిలుస్తారు. భారతదేశం సహా ఆసియా, �
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛట్పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను
China | ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకొని చైనాకు బయలుదేరారు. ప్రధాని చైనా పర్యటనకు ముందు శనివారం భారత్లోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. భారత్-చైనా కళ, విశ్వాసం
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గతవారంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వరదలు ముంచెత్తగా జనజీవనం అస్తవ్యస�
AP Weather | ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తర�
Mohammed Shami | టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం, భార్య హసీన్ జహాన్తో కొనసాగుతున్న వివాదంపై తొలిసారిగా పెదవి విప్పాడు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తనపై వస్తున్న ఆరోపణలపై వాస్తవాలను వెల్లడించాడు.
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయల సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్త�
Ram Setu | రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశి�
Hardeep Singh Puri | క్లీన్ ఎనర్జీ కింద భారత్లో 2030 నాటికి సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని.. దాంతో మొత్తం 18వేలకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. సోషల్ మీడియా పోస్ట్లో వన్ నేషన
Supreme Court | అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ 21 సార్లు వాయిదా కేసులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎన్వీ అంజరియా, జస్టిస�
TG Weather | తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల�
Operation Sindoor | ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఓ సువర్ణాధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వదేశీ ఆకాశ్తీర్ వైమానిక రక్షణ- రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ రంగ సంస్థ�
Gujarat | 2018 సంచలనం సృష్టించిన బిట్కాయిన్ స్కామ్, కిడ్నాస్ కేసులో గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్ కోటడియా, అమ