Shubman Gill | ఇంగ్లండ్ (England) తో మూడో వన్డే (3rd ODI) లో కూడా భారత్ తన సత్తా చాటుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జోస్ బట్లర్ (Jos butler) భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రెండో ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్ బౌలర్ మార్క్వుడ్�
Madugula | వంతెనను నిర్మించాలంటూ మహిళలు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మహిళలు డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు అందుగుల గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థా
MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్
Sajjan Kumar | 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జశ్వంత్ సింగ్, తరుణ్దీప్ సింగ్ ఇంటిపై పలువురు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇల్లును ల�
Ravi Gupta | ఒత్తిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా అన్నారు. చంచల్గూడలోని సికా పరేడ్గ్రౌండ్లో బుధవారం తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్రస్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట�
Health tips | కొలెస్టరాల్ తగ్గడానికి కొన్ని రకాల గింజలు (Seeds) మేలు చేస్తాయి. వాటిలో ఫైబర్తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ గింజలను ఆహారంగా తీసుకోవడంవల్ల కొవ్వు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మర
Hyderabad | మూసీ (Musi River) పరిసరాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మళ్లీ జేసీబీ (JCBs) లు మూసి పరిసరాల్లోకి ప్రవేశించడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. కూల్చివేతల ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టారంటూ స్థానికులు ఆగ్రహ
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
మద్యం ప్రియులపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపిం ది. రేట్లు పెంచడంతో వేసవికి ముందే చల్లని బీర్లు వేడి పుట్టిస్తున్నాయి. అన్ని బ్రాండ్లపై గరిష్ట ధరపై 15శాతం అదనంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత�
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
పేదల ఇళ్ళపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెల్లో బ్రతుకుతున్న.. ఆడబిడ్డలతో క్రిమికిటాలతో కాలం వెళ్ళదీస్తుంటే సీఎ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ పర్యటన ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నివాసంలో జరి
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..